లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

లేటెస్ట్ న్యూస్

ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

Dec 9,2023 | 18:08

తమిళనాడు : తమిళనాడులో మిచౌంగ్‌ తుఫాను ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ ఒక్కొక్కరికి ₹6,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రేషన్ షాపుల…

రామ్‌ చరణ్‌కు పాప్‌ గోల్డెన్‌ అవార్డు

Dec 9,2023 | 16:57

టాలీవుడ్‌ గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరింది. రామ్‌ చరణ్‌కు తాజాగా పాప్‌ గోల్డెన్‌ అవార్డు ప్రకటించారు. గోల్డెన్‌ బాలీవుడ్‌ యాక్టర్‌…

తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

Dec 9,2023 | 16:06

హైదరాబాద్‌: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ…

ఉద్యోగాల భర్తీ .. రాజకీయ ఎత్తుగడేనే? : గంటా

Dec 9,2023 | 15:50

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి సీఎం జగన్‌ తెరలేపారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు…

సిరీస్‌ సమం.. బంగ్లాపై న్యూజిలాండ్‌ ఘన విజయం..

Dec 9,2023 | 16:04

మిర్పూర్‌ : మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్‌ సమం చేసింది. 137…

నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల ఆర్థిక సాయం

Dec 9,2023 | 15:42

హైదరాబాద్‌ : బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా…

క్రీడలను ప్రోత్సహించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’కి శ్రీకారం

Dec 9,2023 | 15:23

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా 9 సంస్థలతో…

ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ గాలికొదిలేశారు : అచ్చెన్నాయుడు

Dec 9,2023 | 15:10

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ గాలికొదిలేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు…

తెలుగు హారర్ సినిమాలన్నీఒక ఎత్తు.. ‘పిండం’ సినిమా మరో ఎత్తు: డైరెక్టర్‌ సాయికిరణ్ దైదా

Dec 9,2023 | 15:13

ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా…