లేటెస్ట్ న్యూస్

  • Home
  • మంత్రి అంబ’టీ’

లేటెస్ట్ న్యూస్

మంత్రి అంబ’టీ’

Feb 28,2024 | 11:53

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ గా మారారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంట్రల్ లో టీ దుకాణంలో మంత్రి…

ఎన్నికల నియమావళికి ముందే సిఎఎ నిబంధనలు జారీ

Feb 28,2024 | 11:48

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళ్లి ఉనికిలోకి రాక ముందే దేశంపై రుద్దాలని బిజెపి…

ఆటో-బస్సు ఢీకొని ముగ్గురి మృతి.. 9 మందికి గాయాలు

Feb 28,2024 | 10:55

మోతె: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.…

నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

Feb 28,2024 | 10:44

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి…

పేట్‌ బషీరాబాద్‌లో అగ్ని ప్రమాదం

Feb 28,2024 | 10:37

హైదరాబాద్ : పేట్‌ బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్‌ షాపు, స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో…

చిన్నారిపై దూసుకెళ్లిన ఇసుక టిప్పర్‌

Feb 28,2024 | 10:37

ప్రజాశక్తి-వల్లూరు (కడప) : వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్‌ చిన్నారిపై దూసుకెళ్లిన సంఘటన బుధవారం వల్లూరు మండలంలో జరిగింది. వల్లూరు మండల పరిధిలోని కొత్తగాలివారిపల్లె వద్ద కొత్తగాలివారిపల్లి…

హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా

Feb 28,2024 | 10:31

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ)కు 13 ఏళ్లుగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్‌ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌…

ప్రబీర్‌ ఆరోగ్యంపై ఎయిమ్స్‌ వైద్యులతో పరిశీలన

Feb 28,2024 | 10:01

సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో పరీక్షించి, నిర్ధా రించేందుకు డైరెక్టర్ల బోర్డును నియమించా ల్సిందిగా…

రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మండిపాటు

Feb 28,2024 | 09:56

పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం న్యూఢిల్లీ : బడా వ్యాపారవేత్త, యోగా గురు రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే…