లేటెస్ట్ న్యూస్

  • Home
  • చంద్రబాబుపై చర్యలు తీసుకోండి : ఇసికి వైసిపి ఫిర్యాదు

లేటెస్ట్ న్యూస్

చంద్రబాబుపై చర్యలు తీసుకోండి : ఇసికి వైసిపి ఫిర్యాదు

Apr 17,2024 | 00:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మాజీ…

తీర్పుపై దళిత సంఘాల హర్షం

Apr 17,2024 | 00:35

ప్రజాశక్తి- యంత్రాంగం : శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులుకు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడంపై దళితులు, దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డాక్టర్‌…

అప్రూవర్‌ అయినంత మాత్రాన దస్తగిరి నిర్దోషి కాదు

Apr 16,2024 | 22:38

విచారణ జాప్యంలో రాజకీయ ప్రమేయం  అవినాష్‌ నీ ఫోన్‌ సిబిఐకి అప్పగించు : వైఎస్‌ సునీత ప్రజాశక్తి – కడప : మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య…

కోదండరాముని కల్యాణానికి అంకురార్పణ

Apr 16,2024 | 22:32

 నేడు ధ్వజారోహణం ప్రజాశక్తి-ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి…

తీరుమారని ఇజ్రాయిల్‌

Apr 17,2024 | 00:13

యుద్ధోన్మాదంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇరాన్‌కు దీటుగా బదులిస్తామన్నఆర్మీ చీఫ్‌ టెల్‌అవీవ్‌ : శాంతి, సంయమనం పాటించాలని ప్రపంచమంతా పదేపదే విన్నవిస్తున్నా ఇజ్రాయిల్‌ తీరు మారడం లేదు. గాజాలో…

ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 16,2024 | 22:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు.…

సభలకు వచ్చే ప్రజలను కూలీలనడం తగదు :  మంత్రి మేరుగ నాగార్జున

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సభలకు ప్రజలు తరలి వస్తుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక వారిని కూలీలు అని అవమానించడం తగదని సాంఘిక సంక్షేమశాఖ…

రూ.101 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల మరమ్మతులు

Apr 17,2024 | 00:27

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 1,669 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను రూ.101 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని, ఆ పనులన్నీ వారం…

సిఎస్‌, డిజిపిపై చర్యలు తీసుకోండి

Apr 16,2024 | 22:21

ఇసికి ఎన్‌డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్‌డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…