కోర్టు బిల్డింగ్స్ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి : హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల…
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల…
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఎ ఉద్యోగుల ఆందోళన ప్రజాశక్తి-యంత్రాంగం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి కేసుల విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాతే నిర్ణయం…
ప్రజాశక్తి-అమరావతి : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమల్లోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ విషయాన్ని పరిగణనలోకి…
– బాధిత కుటుంబాలకు పరామర్శ ప్రజాశక్తి-విజయనగరం:కోటకార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం కావాలి కార్యక్రమంలో…
– సిఐడి విచారణకు హాజరైన శ్రీనివాసరావు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధిరాంగోపాల్ వర్మతో తనకు వ్యక్తిగత వైరం లేదని, ఆయన సినిమాల వల్ల హింసా ప్రవృత్తి, మహిళలపై అసభ్య…
– 137 మిలియన్ టన్నుల సామర్థ్యం… రూ.2,300 కోట్ల ఆదాయం – అదానీ బెర్త్ని స్వాధీన పరచుకుని 2023లో రూ.70 కోట్ల వ్యాపారం -వైజాగ్ పోర్టు ట్రస్ట్…
‘సైంధవ్ నా కెరీర్లోనే ఒక బెస్ట్ ఫిల్మ్. మంచి ఎమోషన్, న్యూ ఏజ్ యాక్షన్లో ఉంటుంది. సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని హీరో వెంకటేష్ అన్నారు.…
సీనియర్ నటుడు దేవరాజ్ కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ప్రణం, తాజాగా శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్…