లేటెస్ట్ న్యూస్

  • Home
  • 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు : హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

లేటెస్ట్ న్యూస్

14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు : హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

Apr 28,2024 | 14:42

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు : శంషాబాద్‌ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రానున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు…

టెన్త్‌ జిల్లా టాపర్‌ కి నగదు అవార్డు

Apr 28,2024 | 14:25

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : మండలంలో మొదటి ర్యాంకు, కోనసీమ జిల్లాలో 5వ ర్యాంకు సాధించిన పెదపట్నంలంక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని గిడుగు…

సిపిఎం సీనియర్‌ నేత ధూళిపాల సుబ్బారావు మృతి

Apr 28,2024 | 13:04

కొల్లూరు (బాపట్ల) : కొల్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు ధూళిపాల సుబ్బారావు (102) ఆదివారం చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి…

మాజీ సర్పంచ్‌ ఇంట్లో దారుణహత్య

Apr 28,2024 | 12:41

పెదబయలు (అల్లూరి) : మండల కేంద్రమైన సీతాగుంట పంచాయతీ పెదబయలు గ్రామంలో మాజీ సర్పంచ్‌ తైసాబు త్రినాద్‌ ఇంట్లో హత్య జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే … మాజీ…

ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా అమరావతి నిర్మిస్తాం

Apr 28,2024 | 12:27

 మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారాలోకేష్‌ ప్రజాశక్తి-మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని…

వైఎస్‌ఆర్‌ పేరును చార్జిషీట్‌లో పెట్టించినందుకే పొన్నవోలుకి పదవి : షర్మిలా

Apr 28,2024 | 12:19

ప్రజాశక్తి-విశాఖ : వైఎస్‌ఆర్‌ పేరును చార్జిషీట్‌లో పెట్టించినందుకే పొన్నవోలుకి ఏఏజీ పదవి దక్కిందని షర్మిలా ఆరోపించారు. విశాఖపట్టణంలో మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. అక్రమాస్తుల కేసులో వైఎస్‌…

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థికి అభినందన

Apr 28,2024 | 11:40

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : మండల పరిధిలోని కనుపర్తి భావజ్ఞ సాయి పదవ తరగతిలో 597 మార్కులతో స్టేట్‌ మూడవ ర్యాంక్‌, కృష్ణాజిల్లాలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించటంతో ఆదివారం…

ఐపీఎల్‌ బెట్టింగ్‌.. బీటెక్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

Apr 28,2024 | 11:15

హైదరాబాద్‌: ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఓ బీటెక్‌ స్టూడెంట్‌ ప్రాణం తీసింది. లక్షలకు లక్షలు బెట్టింగ్‌ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి…

తాడిపత్రిలో సీఎం జగన్‌ బహిరంగ

Apr 28,2024 | 11:15

ప్రజాశక్తి-అమరావతి : నేటి నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి…