లేటెస్ట్ న్యూస్

  • Home
  • పార్టీ ఆదేశిస్తే ఆంధ్రలోనే కాదు, అండమాన్‌ లోనైనా పని చేస్తా : వైఎస్‌ షర్మిల

లేటెస్ట్ న్యూస్

పార్టీ ఆదేశిస్తే ఆంధ్రలోనే కాదు, అండమాన్‌ లోనైనా పని చేస్తా : వైఎస్‌ షర్మిల

Jan 5,2024 | 10:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ,కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తాననన్నారు. పార్టీ…

నేటి నుంచి ‘రా.. కదలిరా’ !

Jan 5,2024 | 10:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నుంచి జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ‘రా.. కదలిరా’ కార్యక్రమం పేరుతో ఈ పర్యటన నిర్వహించనున్నారు. 5న…

పోరాటయోధురాలు సుధా భరధ్వాజ : ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ

Jan 5,2024 | 10:36

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌ : జాతీయస్థాయిలో స్త్రీల హక్కుల కోసం, సామాన్యుల కోసం పోరాడిన ధీరవనిత సుధా భరధ్వాజ అని ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే అన్నారు. 34వ…

ఆంధ్రకు కఠిన పరీక్ష – నేటినుంచి రంజీట్రోఫీ టోర్నమెంట్‌

Jan 5,2024 | 10:20

విశాఖపట్నం : రంజీట్రోఫీ సీజన్‌-2024కు రంగం సిద్ధమైంది. విశాఖపట్నంలోని డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే తొలి గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పటిష్ట బెంగాల్‌తో…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

Jan 5,2024 | 09:40

వైఎస్సార్‌ టీపీ కాంగ్రెస్‌లో విలీనం వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తానని వెల్లడి ఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.…

కెసిఆర్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jan 5,2024 | 09:39

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఎడమ కాలు తుంటికి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి…

ఎస్‌కెఎన్‌కు పితృవియోగం

Jan 5,2024 | 08:59

టాలీవుడ్‌కు చెందిన నిర్మాత ఎస్‌కెఎన్‌ తండ్రి గాదె సూర్యప్రకాశరావు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలువురు సినీ ప్రముఖు భౌతికకాయాన్ని…

19న యుఇఇయు గ్రేడ్‌

Jan 5,2024 | 08:58

-2 జెఎల్‌ఎం మహాధర్నాజయప్రదం చేయండి : సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-నెల్లూరు:ఈ నెల 19న తిరుపతిలో జరగనున్న యుఇఇయు గ్రేడ్‌ 2 జెఎల్‌ఎంల (ఎనర్జీ అసిస్టెంట్లు) మహాధర్నాను జయప్రదం…

జగన్‌ వెంటే మేము : పెద్దిరెడ్డి

Jan 5,2024 | 08:58

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని, తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, వచ్చే ఎన్నికలో ఆయన్ను సిఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…