లేటెస్ట్ న్యూస్

  • Home
  • విజేతలు స్వైటెక్‌, రుబ్లేవ్‌

లేటెస్ట్ న్యూస్

విజేతలు స్వైటెక్‌, రుబ్లేవ్‌

May 6,2024 | 22:01

మాడ్రిడ్‌: డబ్ల్యుటిఎ మాడ్రిడ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌, పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను రష్యాకు చెందిన రుబ్లేవ్‌ చేజిక్కించుకున్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో స్వైటెక్‌…

బాబువి ఆచరణ సాద్యం కాని హామీలు : వైసిపి

May 6,2024 | 21:53

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు సంక్షేమపథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారని విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు ఇపుడు ఎలాగైనా…

ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాలు ఆకర్షణీయం

May 6,2024 | 21:24

తగ్గిన స్థూల ఎన్‌పిఎలు నికర లాభాల్లో 55% వృద్థి న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం…

ఆగస్ట్‌లో దేశ వ్యాప్తంగా 4జి సేవలు : బిఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడి

May 6,2024 | 21:25

న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఆగస్ట్‌ నుంచి దేశ వ్యాప్తంగా 4జి సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడానికి సిద్దం అవుతోంది. దేశంలో…

ఎన్నికల వేళ ప్రయాణాలు 47% పెరగొచ్చు.. రెడ్‌బస్‌ అంచనా

May 6,2024 | 21:21

హైదరాబాద్‌ : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల సంఖ్యలో 47 శాతం పెరుగదల ఉండొచ్చని రెడ్‌బస్‌ అంచనా వేసింది. మే 13న…

బిఎఎస్‌ఎఫ్‌ నుంచి ఎఫికాన్‌ కీటకనాశిని

May 6,2024 | 21:18

హైదరాబాద్‌ : ప్రముఖ వ్యవసాయ క్రిమిసంహారకాల కంపెనీ బిఎఎస్‌ఎఫ్‌ కొత్తగా ఎఫికాన్‌ కీటకనాశినిని విడుదల చేసింది. దీనిని సోమవారం హైదరాబాద్‌లో బిఎఎస్‌ఎఫ్‌ అగ్రికల్చర్‌ సొల్యూషన్స్‌ సీనియర్‌ వైస్‌…

జీ మీడియా సిఇఒ అభయ్ కు ఉద్వాసన

May 6,2024 | 21:16

న్యూఢిల్లీ : జీ మీడియా కార్పొరేషన్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా ఉన్న అభయ్ ఓజాను ఆ సంస్థ అనుహ్యాంగా తొలగించింది. మే4న జరిగిన బోర్డు ఆఫ్‌…

ఆరేళ్ల గరిష్టానికి పి నోట్స్‌

May 6,2024 | 21:10

ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లలో ఫిబ్రవరి ముగింపు నాటికి పార్టిసిపేటరీ నోట్స్‌ (పి-నోట్స్‌) పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లతో.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. ఎలాంటి…

ఫోన్‌పే ‘అక్షయ తృతీయ’ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

May 6,2024 | 21:07

న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే ఈ ఏడాది అక్షయ తతీయ సందర్భంగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. మే 10న యూజర్లు ఫోన్‌పే యాప్‌లో…