లేటెస్ట్ న్యూస్

  • Home
  • అక్రమాలకు అడ్డుకట్టేది..?

లేటెస్ట్ న్యూస్

అక్రమాలకు అడ్డుకట్టేది..?

Mar 1,2024 | 12:14

సబ్సిడీ అక్రమ బియ్యానికి హోళగుంద అడ్డా గవి సిద్ధేశ్వర రైస్‌ మిల్లులో జోరుగా దందా రూ.లక్షల్లో అక్రమార్జన చోద్యం చేస్తున్న అధికారులు ప్రజాశక్తి – హోళగుంద (కర్నూలు)…

అకృత్యాలకు ఆవాసంగా గుజరాత్‌ లా వర్సిటీ

Mar 1,2024 | 11:38

న్యాయ విద్యార్థులకే రక్షణ లేకుంటే ఎలా ? : హైకోర్టు వ్యాఖ్య అహ్మదాబాద్‌ : గుజరాత్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జిఎన్‌ఎల్‌యు) ప్రాంగణంలో వేధింపులు, అత్యాచారాలు, స్వలింగ…

ఐదేళ్లుగా అరకొర వేతనాలే

Mar 1,2024 | 10:58

ఒక్కటంటే ఒక్క ఇంక్రిమెంటు కూడా ఇవ్వని ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ ధర్నా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ జెఎసి మద్దతు సమస్యలు తక్షణమే…

ఒడిశాలో అంగన్‌వాడీల వేతనాల పెంపు

Mar 1,2024 | 10:25

భువనేశ్వర్‌ : ఒడిశాలోని లక్షా 48 వేల అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…

తెలంగాణలో మెగా డిఎస్‌సి – 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల

Mar 1,2024 | 10:20

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ…

సంక్షేమానికి, సర్కారు నిర్వహణకు నిధులెలా ?

Mar 1,2024 | 10:16

ఆర్థిక సలహాదారులు, అధికారులతో సిఎం కీలక సమావేశం మ్యానిఫెస్టోపైనా చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధుల…

మహారాష్ట్రలో సయోధ్య

Mar 1,2024 | 10:10

48 సీట్లపై చర్చలు పూర్తి : ఎంవిఎ ముంబయి : మహారాష్ట్రలోనూ ప్రతిపక్ష కూటమి మహా వికాస్‌ అఘాది (ఎంవిఎ) ఐక్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మొత్తం…

‘అద్దె’ కట్టని సచివాలయం

Mar 1,2024 | 10:04

సిఆర్‌డిఏకు రూ. 200 కోట్లపైనే బకాయి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : సిఆర్‌డిఎకు రాష్ట్ర సచివాలయం భారీగా అద్దె బకాయిలను చెల్లించాల్సిఉంది. వందల కోట్ల…

తాటాకిల్లు దగ్ధం – కట్టుబట్టలతో రోడ్డునపడ్డ వృద్ధ దంపతులు

Mar 1,2024 | 09:56

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : అగ్నిప్రమాదంలో తాటికిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో వృద్ధ దంపతులు రోడ్డునపడ్డ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని తూర్పుతాళ్ళు పంచాయితీ…