లేటెస్ట్ న్యూస్

  • Home
  • నిర్మాతగా ఎందుకు సైలెంట్‌ అయ్యాను అంటే..

లేటెస్ట్ న్యూస్

నిర్మాతగా ఎందుకు సైలెంట్‌ అయ్యాను అంటే..

Dec 26,2023 | 18:17

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘డెవిల్‌’ చిత్రం డిసెంబర్‌ 29న విడుదలవుతోంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో కళ్యాణ్‌రామ్‌ పాల్గంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో…

నడి సంద్రంలో ‘తండేల్‌’

Dec 26,2023 | 18:14

నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌పై తాజా అప్డేట్‌ని చిత్రబృందం విడుదలచేసింది. తాజా సమాచారం ప్రకారం సముద్రం…

ఫిబ్రవరి 2న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు

Dec 26,2023 | 18:10

‘సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి పాత్రలో సుహాస్‌ కనిపించనున్నారు. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహించారు. జీఏ2…

అమరావతి రైతులను నమ్మించి రోడ్డున పడేశారు: ప్రత్తిపాటి

Dec 26,2023 | 16:56

చిలకలూరిపేట: నమ్మక ద్రోహం చేయడం, వాడుకొని వదిలేయడం ఏపీ సీఎం జగన్‌ నైజం అని టిడిపి సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను…

తెలంగాణ వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

Dec 26,2023 | 16:09

హైదరాబాద్‌: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీపై తెలంగాణ సర్కార్‌ జీవో విడుదల చేసింది. మంగళవారం నుంచే పెండింగ్‌ చలాన్లపై రాయితీ…

ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Dec 26,2023 | 16:00

నెల్లూరు:  ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అంటూ సీఎం జగన్‌పై సీపీఎం నేత శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం…

ఉక్రెయిన్‌ దాడిలో నౌక ధ్వంసం : రష్యా రక్షణ శాఖ

Dec 26,2023 | 16:02

మాస్కో :    ఉక్రెయిన్‌ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని రష్యా నౌక ధ్వంసమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఫియోడోసియా నగరంలో…

భద్రకాళీ దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి మృతి

Dec 26,2023 | 16:02

హనుమకొండ : హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, భద్రకాళీ దేవస్థానం ఆస్థాన సిద్దాంతి, బ్రహ్మశ్రీ అయినవోలు…

విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నాం: కోమటిరెడ్డి

Dec 26,2023 | 15:21

ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలనపై అధికారులు ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు…