లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎన్నికల బాండ్లు, సందేశ్‌ఖలిపై ప్రధానగా వామపక్ష అభ్యర్థుల ప్రచారం

లేటెస్ట్ న్యూస్

ఎన్నికల బాండ్లు, సందేశ్‌ఖలిపై ప్రధానగా వామపక్ష అభ్యర్థుల ప్రచారం

Mar 31,2024 | 23:47

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ నుండి పోటీచేస్తున్న వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్‌ఖలి అంశాలపై…

ప్రజలను తప్పుదారి పట్టించే యత్నమే!

Mar 31,2024 | 23:35

న్యాయవాదుల లేఖపై ఐలూ విమర్శ న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థను పరిరక్షించాలంటూ ఇటీవల కొంతమంది న్యాయవాదుల బృందం ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాయడమంటే ప్రజలను తప్పుదారి…

ఇండియా వేదిక అభ్యర్థులను ఆదరించండి

Mar 31,2024 | 22:27

– సిఐటియు రాష్ట్ర పధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-నెల్లూరు :కార్మిక వర్గం వెన్నంటి ఉంటూ పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని మద్దతు ఇస్తున్న వామపక్ష పార్టీలను…

పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన

Mar 31,2024 | 23:22

– సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సామాజిక పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన చేపడతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పెన్షన్‌దారుల…

కర్నూలు జిల్లాలో మరో విషాదం

Mar 31,2024 | 23:17

-విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీన్న వాహనం -ఇద్దరు వ్యవసాయ కార్మికులు దుర్మరణం ప్రజాశక్తి- మద్దికేర, ఆలూరు (కర్నూలు జిల్లా):కర్నూలు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో…

నీటి తొట్టిలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

Mar 31,2024 | 23:13

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) :భారీ నీటి తొట్టిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు…

పింఛను పంపిణీ అడ్డుకోవాలనుకుంటున్న చంద్రబాబు -మంత్రి విడదల రజని

Mar 31,2024 | 21:52

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని మంత్రి విడదల రజని ఆరోపించారు. గుంటూరులో తన కార్యాలయంలో ఆదివారం…

పోరాటాలతో ‘ఉక్కు’ను కాపాడుకుంటాం

Mar 31,2024 | 22:42

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని హెచ్‌ఎంఎస్‌ స్టీల్‌ప్లాంట్‌ విభాగం నాయకులు దొమ్మేటి అప్పారావు, గణపతి రెడ్డి స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు…

జగన్‌ బినామీలకు పింఛను డబ్బులు – మాజీ మంత్రి దేవినేని ఉమా

Mar 31,2024 | 22:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని తెలిసీ ఖజానాలో పెన్షన్‌ డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన బినామీలకు దోచిపెట్టారని మాజీ మంత్రి, టిడిపి నేత…