ఐపిఒకు మరో టాటా కంపెనీ..!
ముంబయి : టాటా గ్రూపు నుంచి మరో కంపెనీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుందని సమాచారం. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ (టిపిఇఎం)ను పబ్లిక్…
ముంబయి : టాటా గ్రూపు నుంచి మరో కంపెనీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుందని సమాచారం. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ (టిపిఇఎం)ను పబ్లిక్…
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఎన్జి, పిఎన్జిలపై పన్ను తగ్గించడం పట్ల ఎజి అండ్ పి ప్రథమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సహజ వాయువులపై…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ : ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉపాధి కార్మికులు,…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పొట్లూరి వరప్రసాద్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బొగ్గు కుంభకోణం మనీలాండరింగ్…
ప్రజాశక్తి – జియ్యమ్మవలస (పార్వతీపురంమన్యం జిల్లా)పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో భారీ చోరీ జరిగింది. వంద తులాల బంగారు, నగదును దోచుకున్నారు. బాధితుల కథనం…
డిప్యూటీ సిఎం ఇంటి ముందు విద్యార్థుల బైఠాయింపు ప్రజాశక్తి – సాలూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్ఎంలను నియమించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10…
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ,…
ధైర్యం, దేశభక్తి స్ఫూర్తిదాయకంగా యోధ సినిమా ఉండబోతుందని హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆయనతోపాటు హీరోయిన్…