లేటెస్ట్ న్యూస్

  • Home
  • సిఐడి పిటిషన్‌పై విచారణ వాయిదా

లేటెస్ట్ న్యూస్

సిఐడి పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 24,2024 | 11:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 41ఎ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించాలని సిఐడి వేసిన పిటిషన్‌ విచారణను…

జన శంబరం

Jan 24,2024 | 10:57

వైభవంగా సిరిమానోత్సవం లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులు గంటన్నర ఆలస్యంగా సిరిమాను ఊరేగింపు పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సిఎం రాజన్నదొర ప్రజాశక్తి – మక్కువ (పార్వతీపురం మన్యం…

పనిచేయని బుజ్జగింపులు : వైసిపిలో కలవరం

Jan 24,2024 | 10:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి అధికారంలోకి…

అమెరికాలో ఉద్యోగాల తెగ్గోత..

Jan 24,2024 | 10:51

ఐటి వర్గాల్లో తీవ్ర ఆందోళన గతేడాది తొలగింపుల్లో 98 శాతం పెరుగుదల 2024లోనూ ఉద్వాసనలే..! బోనస్‌లకు ఎగనామం వాషింగ్టన్‌ : పెట్టుబడిదారి అగ్రదేశం అమెరికాలో ఉద్యోగులకు కనీస…

రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదం : లెనిన్‌ శత వర్ధంతిలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, సిపిఐ నేత ఓబులేసు

Jan 24,2024 | 10:47

ప్రజాశక్తి – విజయవాడ : మతం వ్యక్తిగత విశ్వాసమని, దానిని రాజకీయాల్లోకి చొప్పించి లబ్ధిపొందాలని బిజెపి-మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌…

శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 24,2024 | 10:43

ప్రజాశక్తి-అమరావతి : వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగా విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు జె శ్రీనివాస్‌రావు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ…

సరిహద్దుల్లో కంచెను తొలగించాలి 

Jan 24,2024 | 10:28

టెక్సాస్‌ ప్రభుత్వానికి సుప్రీం రూలింగ్‌ మెక్సికో సిటీ : మెక్సికోతో గల సరిహద్దులో టెక్సాస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేజర్‌ వైర్‌ కంచెను కట్‌ చేయడాన్ని సరిహద్దు…

700 రోజులుగా చిత్ర హింసలకు గురిచేసినా..వెన్ను చూపని ధీరులు

Jan 24,2024 | 10:25

 ఆ ఇద్దరు కమ్యూనిస్టు సోదరులు కీవ్‌: ఉక్రెయిన్‌లో అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్న జెలెన్‌స్కీ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినా, కమ్యూనిస్టులను వెంటాడి వేధిస్తున్నా , భద్రతాదళాలు…

కేంద్రంపై నిరసిద్దాం రండి !

Jan 24,2024 | 10:21

 తమిళనాడు సిఎంను ఆహ్వానించిన కేరళ తిరువనంతపురం : రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం…