లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రేగ్‌ యూనివర్శిటీలో కాల్పులు – 15 మంది మృతి

లేటెస్ట్ న్యూస్

ప్రేగ్‌ యూనివర్శిటీలో కాల్పులు – 15 మంది మృతి

Dec 22,2023 | 10:32

ప్రేగ్‌ : చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లోని ఒక యూనివర్శిటీలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సాయుధుడ్ని కూడా…

ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య సంధికి యత్నాలు

Dec 22,2023 | 10:27

గాజా నుంచి మరింత మందిని ఖాళీ చేయించే పనిలో నెతన్యాహు గాజా సిటీ: రెండు మాసాలుగా సాగుతున్న ఇజ్రాయిల్‌ దురాక్రమణ పూరిత దాడులను ఆపాలని, హమాస్‌, ఇజ్రాయిల్‌…

ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రాహుల్‌గాంధీపై చర్యలు తీసుకోండి

Dec 22,2023 | 10:35

ఇసికి ఢిల్లీహైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఇసి)…

ఒక రోజు ముందే.. ముగిసిన పార్లమెంట్‌ 

Dec 22,2023 | 10:26

18 బిల్లులు ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : షెడ్యూల్‌లో ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిసాయి. భద్రతా వైఫల్యం ఘటన…ఈ అంశంపై…

సంజు శాంసన్‌ సెంచరీ.. భారత్‌ 296/8

Dec 22,2023 | 10:20

పార్ల్‌: భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌(108: 113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. కేశవ్‌ మహరాజ్‌…

బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలి : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం

Dec 22,2023 | 10:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయించింది. సిడబ్ల్యుసి సమావేశం గురువారం ఎఐసిసి కార్యాలయంలో జరిగింది. ఈ…

జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై దాడి 

Dec 22,2023 | 10:29

నలుగురు సైనికులు మృతి మరో ముగ్గురికి గాయాలు శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డ్డారు. భద్రతాబలగాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు.…

బ్రిజ్‌ భూషణ్‌ చేతిలోనే డబ్ల్యుఎఫ్‌ఐ

Dec 22,2023 | 09:56

ఎన్నికల్లో ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్‌ గెలుపు నిరసనగా రెజ్లర్ల రాజీనామా న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ…

జనవరి నుంచి వలంటీర్లకు రూ.750 వేతనం పెంపు : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Dec 22,2023 | 09:55

ప్రజాశక్తి- తిరుమల : రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ.750 వేతన పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.…