రూ.13.60 లక్షలు స్వాధీనం
ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మంగళవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని…
ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మంగళవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని…
ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన…
తొలిరౌండ్లో 38వ ర్యాంకర్పై గెలుపు న్యూయార్క్: భారత టెన్నిస్ యువకెరటం సుమిత్ నాగల్ చరిత్ర సృష్టించాడు. మోంటేకార్లో మాస్టర్స్ టోర్నమెంట్లో రెండోరౌండ్కు చేరిన తొలి భారతీయుడిగా రికార్డు…
ముంబయి: సౌత్-ఈస్ట్జోన్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఇంటర్జోనల్ మల్టీ-డే టోర్నమెంట్లో సౌత్జోన్ బ్యాటర్లు తొలిరోజు ఆలౌటయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఫైనల్లో ఈస్ట్జోన్ బౌలర్ దీప్తి…
ముంబయి: బిల్లీ జీన్ కింగ్ కప్లో భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణులు శుభారంభం చేశారు. ఆసియా పసిపిక్ ఓషియానాలో భాగంగా ఫిజితో మంగళవారం జరిగిన పోటీలో భారత్…
ప్రజాశక్తి – తిరుమల, శ్రీశైలం : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత…
ముబయి : పెంపుడు జంతువులకు వైద్య బీమాను అందిస్తున్నట్లు హెచ్డిఎఫ్సి ఎర్గో తెలిపింది. వాటి సంరక్షణకు వైద్య పరీక్షల నుంచి శస్త్రచికిత్సలు, ఔషధాలను అందించే సమగ్ర బీమా…
ముంబయి : జీవిత బీమా రంగంలో తొలి సారి తాము వాట్సాప్ ప్లాట్ఫారమ్లో ప్రీమియం చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చామని టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా…
న్యూఢిల్లీ : సామ్సంగ్ కొత్తగా గెలాక్సీ 55, గెలాక్సీ ఎం 15 స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ 5జి ఫోన్లకు నాలుగు సార్లు ఒఎస్ అప్గ్రేడ్తో సహా…