లేటెస్ట్ న్యూస్

  • Home
  • హైదరాబాద్‌ లో 7 కొత్త కేసుల నమోదు

లేటెస్ట్ న్యూస్

హైదరాబాద్‌ లో 7 కొత్త కేసుల నమోదు

Dec 21,2023 | 15:11

హైదరాబాద్‌ : కరోనా గురించి యావత్‌ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కలవరపెడుతోంది. మన దేశంలో కూడా…

సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

Dec 21,2023 | 15:03

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం…

సంక్షేమ సామ్రాట్‌కి పలువురు జన్మదిన శుభాకాంక్షలు

Dec 21,2023 | 14:52

అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో 3 దశాబ్దాలపాటు సీఎంగానే ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. రాష్ట్రవాప్తంగా సీఎం పుట్టిన రోజు…

డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

Dec 21,2023 | 14:42

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో…

కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం :వి శ్రీనివాసరావు

Dec 21,2023 | 14:36

అమరావతి : కనీస వేతనం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కస్టపడి సాగు చేసుకునే…

యాదాద్రి ఆలయ ఈవో పదవికి గీత రాజీనామా

Dec 21,2023 | 14:29

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె గురువారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ…

బాలల పండుగ బాలోత్సవంకు విశేష స్పందన

Dec 21,2023 | 14:06

బాలోత్సవం ను ప్రారంభించిన ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ తరలివచ్చిన చిన్నారులు ప్రజాశక్తి-మంగళగిరి రూరల్: మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రపాలెం డాన్ బాస్కో హై స్కూల్ నందు…

మామిడికాయ పచ్చడితో కంగనా రనౌత్‌ బొమ్మ.. వీడియో వైరల్‌

Dec 21,2023 | 13:36

  ఇంటర్నెట్‌డెస్క్‌ : చాలామంది కళాకారులు అద్భుతమైన బొమ్మల్ని గీస్తారు. అయితే ఇప్పటివరకు రంగులతో గీసిన బొమ్మల్ని చూసి ఉంటాం. మనం తినే మామిడికాయ పచ్చడితోనూ ఓ…

ఈడి సమన్లు చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం : కేజ్రీవాల్‌

Dec 21,2023 | 13:32

 న్యూఢిల్లీ   :    ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) పంపిన సమన్లపై గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించినట్లు ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి.…