లేటెస్ట్ న్యూస్

  • Home
  • పోలీస్‌ అకాడమీ ఎక్కడ ?

లేటెస్ట్ న్యూస్

పోలీస్‌ అకాడమీ ఎక్కడ ?

Dec 26,2023 | 10:14

 కేంద్రం నుంచి రాని నిధులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : శాంతిభద్రతలకు అత్యంత కీలకమైన, కొత్త పోలీసులకు శిక్షణనిచ్చేందుకు అవసరమైన అకాడమీ ఉనికి రాష్ట్రంలో…

నడకతోనే ఆరోగ్యం

Dec 26,2023 | 10:11

ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని బిజీ బిజీగా గడుపుతుంటారు. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త సమయం కేటాయించి నడక ప్రారంభిస్తే క్రమేణా అనారోగ్య సమస్యలు కూడా…

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం

Dec 26,2023 | 09:57

రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతులు – అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉధృతం…

దేశంలో 4 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్‌ కేసులు..

Dec 26,2023 | 09:39

న్యూఢిల్లీ   :    భారత్‌లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ…

పేటిఎం ఉద్యోగులు వెయ్యిమందిపై వేటు

Dec 26,2023 | 09:29

ముంబయి : ప్రముఖ పిన్‌టెక్‌ కంపెనీ పేటిఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఉద్యోగులను భారీగా ఇంటికి పంపించింది. పేటిఎంలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులపై…

పండుగ మీకు పస్తులు మాకా?

Dec 26,2023 | 08:50

సమ్మె శిబిరాల వద్ద క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసిన అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజుకు చేరిన నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు…

రేపల్లె ఇన్‌ఛార్జిగా మోపిదేవిని నియమించాలి : మత్స్యకార సంఘాల నాయకులు

Dec 26,2023 | 08:49

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : వైసిపి రేపల్లె ఇన్‌ఛార్జిగా మోపిదేవి వెంకటరమణను నియమించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని ఓ హోటల్‌లో సోమవారం…

ప్రజా ధనం దుర్వినియోగం : టిడిపి ఎంపి కనకమేడల

Dec 26,2023 | 08:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. ప్రభుత్వ పథకాల పేరుతో కుంభకోణాలకు పాల్పడుతూ ఒకలా,…

గంటలో 4.53 లక్షల టోకెన్ల బుకింగ్‌

Dec 26,2023 | 08:47

శ్రీవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి పెరిగిన డిమాండ్‌ ప్రజాశక్తి -తిరుమల : మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి టిటిడి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ…