లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘ఈగల్‌’.. సంక్రాంతికి లేదు

లేటెస్ట్ న్యూస్

‘ఈగల్‌’.. సంక్రాంతికి లేదు

Jan 4,2024 | 18:29

సంక్రాంతి సినిమాల జాబితా నుంచి ‘ఈగల్‌’ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు నేతృత్వంలో కొన్ని రోజులుగా చిత్ర నిర్మాతలతో చర్చలు నడుస్తున్నాయి.…

అమ్మ రూమ్‌లో వాటిని దొంగతనం చేశాను : జాన్వీ కపూర్‌

Jan 4,2024 | 18:12

ఇంటర్నెట్‌డెస్క్‌ : హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఇంటర్వ్యూల్లో తన తల్లి శ్రీదేవి గురించి చెబుతూ ఎమోషనల్‌ అవుతుంటుంది. తాజాగా జాన్వీ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అమ్మ…

ఫిబ్రవరి 2న ‘గేమ్‌ ఆన్‌’ విడుదల

Jan 4,2024 | 18:06

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ అండ్‌ గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ…

శరవేగంగా ”సత్యభామ” షూటింగ్‌

Jan 4,2024 | 17:42

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ”సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి…

నిర్దిష్టమైన ఉత్తర్యులు వచ్చే వరకూ సమ్మె

Jan 4,2024 | 17:23

ఎస్పీడి, కెజిబివి సెక్రటరీ వైఖరివల్లే సమగ్రశిక్ష ఉద్యోగుల ఆందోళన కాకినాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడిలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : సమగ్ర శిక్ష…

రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కల : వైఎస్‌ షర్మిల ట్వీట్‌

Jan 4,2024 | 16:30

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో అధ్యక్షుడు…

సామాజిక మార్పుకోసం సీఎం జగన్‌ సీట్లు మార్చుతున్నారు : గోరంట్ల మాధవ్‌

Jan 4,2024 | 16:12

అమరావతి: సామాజిక మార్పుకోసం జగన్‌ సీట్లు మార్చుతున్నారని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.…

సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో కోటి 50 లక్షలు మాయంపై బాధితుల ఆందోళన

Jan 4,2024 | 16:05

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీ లో ఉన్న సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో ఖాతాదారుల ఖాతాలో నగదు మాయమవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పైలాన్‌…

రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్‌

Jan 4,2024 | 15:49

హైదరాబాద్‌: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వివరాలు మీడియాకు…