లేటెస్ట్ న్యూస్

  • Home
  • శ్రీలంక కొత్త కెప్టెన్లు.. వన్డేలకు కుశాల్‌ మెండిస్‌.. టీ20లకు హసరంగ

లేటెస్ట్ న్యూస్

శ్రీలంక కొత్త కెప్టెన్లు.. వన్డేలకు కుశాల్‌ మెండిస్‌.. టీ20లకు హసరంగ

Dec 30,2023 | 16:19

సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్‌ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది.…

బీఆర్‌ఎస్‌ నేత కోలా జనార్ధన్‌ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

Dec 30,2023 | 15:42

తెలంగాణ: తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు కోలా జనార్దన్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం…

ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సి ఉంది: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Dec 30,2023 | 15:20

భద్రాచలం: గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల…

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

Dec 30,2023 | 15:12

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్లాట్‌ టైం టోకెన్లు…

అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కవిత

Dec 30,2023 | 15:06

హనుమకొండ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. వన దేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండ జిల్లా…

అంగన్వాడీ జీతాల పెంపుపై బొత్స వ్యాఖ్యలు దుర్మార్గం

Dec 30,2023 | 17:07

అంగన్వాడీలపై కక్ష కట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం  ఆచంట సునీత ప్రజాశక్తి-మంగళగిరి : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలకు అధికారమదంతో కళ్లు నెత్తికెక్కాయని తెలుగునాడు…

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

Dec 30,2023 | 15:06

మసాచుసెట్స్‌ : అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్‌ కమల్‌ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్‌ కమల్‌…

న్యూఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసుల ఆంక్షలు

Dec 30,2023 | 14:51

హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా సైబరాబాద్‌ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్‌పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు రాత్రి 10 గంటల నుంచి…

దీప్తి శర్మకు ఐదు వికెట్లు.. ఆసీస్‌ 258/8

Dec 30,2023 | 17:28

ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఐదు వికెట్లతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌…