లేటెస్ట్ న్యూస్

  • Home
  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగంపై లోకేష్‌ ద్వజం

లేటెస్ట్ న్యూస్

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగంపై లోకేష్‌ ద్వజం

Jan 6,2024 | 14:27

ప్రజాశక్తి-అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌…

వార్నర్‌కు ఘన వీడ్కోలు.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Jan 6,2024 | 12:57

సిడ్నీ  : సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లు…

రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్లు : ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌లో కొనొచ్చు

Jan 6,2024 | 12:37

న్యూఢిల్లీ : జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా … ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పరేడ్‌ను…

తజికిస్తాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

Jan 6,2024 | 12:31

దుషాంబే : తజికిస్తాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…

ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. దుర్మార్గమైన నిర్ణయం : కేటీఆర్‌

Jan 6,2024 | 12:00

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫార్ములా – ఈ రేస్‌ రద్దుపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన,…

తీవ్ర విషాదం.. మెదక్‌ జిల్లాలో గుండెపోటుతో తల్లికొడుకు మృతి

Jan 6,2024 | 11:23

మెదక్‌: మెదక్‌ జిల్లా హవేలి ఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకొడుకు గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహగౌడ్‌…

ప్రజాసంఘాల నాయకులపై కేసు కొట్టివేత

Jan 6,2024 | 11:21

ప్రజాశక్తి – విజయవాడ : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2015లో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసిన నేతలపై పెట్టిన కేసును కోర్టు…

సంక్రాంతికి 6,795 ప్రత్యేక బస్సులు-సాధారణ చార్జీలతోనే ఆర్‌టిసి ప్రయాణం

Jan 6,2024 | 11:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో వుంచుకొని ప్రయాణీకుల కోసం ఎపిఎస్‌ ఆర్‌టిసి మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నడుపనుంది. స్పెషల్‌ బస్సులలో ఎలాంటి…

భారతి సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ

Jan 6,2024 | 11:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డిలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం…