అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగంపై లోకేష్ ద్వజం
ప్రజాశక్తి-అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
ప్రజాశక్తి-అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
సిడ్నీ : సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లు…
న్యూఢిల్లీ : జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా … ఢిల్లీలోని రాజ్పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ను ఘనంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పరేడ్ను…
దుషాంబే : తజికిస్తాన్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్ సిస్మోలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…
హైదరాబాద్: హైదరాబాద్లో ఫార్ములా – ఈ రేస్ రద్దుపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విటర్(ఎక్స్) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన,…
మెదక్: మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలం కుచన్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకొడుకు గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహగౌడ్…
ప్రజాశక్తి – విజయవాడ : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2015లో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన నేతలపై పెట్టిన కేసును కోర్టు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో వుంచుకొని ప్రయాణీకుల కోసం ఎపిఎస్ ఆర్టిసి మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నడుపనుంది. స్పెషల్ బస్సులలో ఎలాంటి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారతి సిమెంట్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డిలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం…