లేటెస్ట్ న్యూస్

  • Home
  • కొత్త ముఖాలతోన్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

లేటెస్ట్ న్యూస్

కొత్త ముఖాలతోన్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

Dec 31,2023 | 07:29

జహన్నెస్‌బర్గ్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు ప్రకటించింది. బోర్డు ప్రకటించిన 14మంది ఆటగాళ్లకు నీల్‌ బ్రాండ్‌ నాయకత్వం…

బిజెపిని ఓడించండి

Dec 30,2023 | 22:19

-12న విజయవాడలో సదస్సు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బిజెపి, దానికి మద్దతు పలికే ఇతర పార్టీల ఓటమే లక్ష్యంగా…

240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Dec 30,2023 | 21:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 సబ్జెక్టులకు…

నయా ఉదారవాద విధానాలతో…దేశంలో ఉపాధి ధ్వంసం

Dec 30,2023 | 20:48

– స్థూల జాతీయోత్పత్తి రేటు పెరిగినా నిరుద్యోగం తగ్గలేదు – ఎన్‌పిఆర్‌ స్మారకోపన్యాసంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:దేశంలో నయా…

పోరాటాలపై నిర్భంధాన్ని ఆపండి – సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

Dec 30,2023 | 20:44

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :అంగన్‌వాడీ, మున్సిపల్‌, సమగ్ర శిక్ష, టూరిజం కార్మికుల పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకోవడాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ఖండించారు.…

వైఎస్‌ షర్మిల వెంటే నడుస్తా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Dec 30,2023 | 21:05

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా)వైఎస్‌ షర్మిల వెంట తాను నడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల వైసిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన…

దేశ భవిష్యత్తును నిర్ణయించేది బాలలే

Dec 30,2023 | 20:36

– భీమవరం బాలోత్సవ ప్రారంభ సభలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ నేటి బాలలే.. భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది…

మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం

Dec 30,2023 | 20:40

– కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో  కుప్పం: ‘మీ డిమాండ్లు న్యాయసమ్మతం, టిడిపి మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం చేరుస్తాం’ అని టిడిపి అధినేత…

రేవంత్‌ను కలిసిన నాగార్జున దంపతులు

Dec 30,2023 | 18:24

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున శనివారంనాడు మర్యాదపూర్వకంగా కలిశారు. సతీమణి అమలతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు…