లేటెస్ట్ న్యూస్

  • Home
  • విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నాం: కోమటిరెడ్డి

లేటెస్ట్ న్యూస్

విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నాం: కోమటిరెడ్డి

Dec 26,2023 | 15:21

ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలనపై అధికారులు ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు…

కారును డీ కొట్టి టోల్‌ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీ

Dec 26,2023 | 15:08

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ ముందు వెళ్తున్న కారును డీ కొట్టాడు.…

మాట తప్పారు మడమ తిప్పారు

Dec 26,2023 | 15:16

కార్మికుల ఇచ్చిన ఆ హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి నిరవధిక సమ్మెలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్‌ ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ పారిశుద్ధ్య ఇంజనీరింగ్‌ కార్మికులకు రెగ్యులరైజ్‌…

ఇరానియన్‌ మిలిటెంట్‌ గ్రూప్‌పై అమెరికా ప్రతీకార దాడులు

Dec 26,2023 | 15:15

వాషింగ్టన్‌   :   ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్‌ గ్రూప్‌ పై ప్రతీకార దాడులు చేపట్టాలని అధ్యక్షుడు బైడెన్‌ అమెరికా మిలటరీని సోమవారం ఆదేశించారు. ఇరాన్‌ మిలిటెంట్‌ గ్రూప్‌…

నా రాజకీయం జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి

Dec 26,2023 | 14:57

అమరావతి: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన…

ఉస్మానియా ఆస్పత్రిలో రోగి మరణం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ

Dec 26,2023 | 14:41

హైదరాబాద్‌: ఊపిరితిత్తుల వ్యాధితో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన రోగి మఅతి చెందారు. సమస్య తీవ్రం కావడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్‌ నాగేంద్ర…

పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రేవంత్‌

Dec 26,2023 | 14:35

సచివాలయం: పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.…

RSA vs IND, 1st Test : 40 ఓవర్లు పూర్తి భారత్‌ 148/6

Dec 26,2023 | 17:53

లంచ్‌ విరామం తర్వాత టీమిండియా వరుసగా వికెట్టు కోల్పోయింది. 92 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌(31) రబాడ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.…

హిందూపురం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన వాలంటీర్లు

Dec 26,2023 | 16:19

హిందూపురం (అనంతపురం) : కనీస గౌరవ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … వాలంటీర్లు సమ్మెకు సన్నద్ధమయ్యారు. నేడు ఎపి ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని…