లేటెస్ట్ న్యూస్

  • Home
  • రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లు రద్దు : సీఎం రేవంత్‌

లేటెస్ట్ న్యూస్

రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లు రద్దు : సీఎం రేవంత్‌

Dec 30,2023 | 14:38

హైదరాబాద్‌ : తెలంగాణ రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లను రద్దు చేస్తూ సీఎం రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు,…

బీటెక్‌ రవికి ప్రాణహాని.. భద్రత కల్పించండి : అచ్చెన్నాయుడు

Dec 30,2023 | 14:24

ప్రజాశక్తి-అమరావతి: ఈ నెల 29న టిడిపి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి గన్‌మెన్లను తొలగిస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీటెక్‌ రవికి భద్రత కల్పించాలంటూ…

ఆ వార్తలు అవాస్తవాలు : గవర్నర్‌ తమిళిసై క్లారిటీ

Dec 30,2023 | 13:28

తెలంగాణ : తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని… గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను…

రెండో టెస్టు నుంచి ఫాస్ట్‌ బౌలర్‌ గెరాల్డ్‌ కోయిట్జీ ఔట్‌

Dec 30,2023 | 12:57

 కేప్‌టౌన్‌ : జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌…

అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై సిఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

Dec 30,2023 | 12:56

తెలంగాణ : అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సిఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో అధికారులతో…

ఎపిలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం : మోడికి పవన్‌ లేఖ

Dec 30,2023 | 12:46

అమరావతి : ఎపిలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ …. ప్రధానమంత్రి మోడికి-జనసేన…

షర్మిల వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల

Dec 30,2023 | 12:36

పార్టీ నుంచి పొమ్మనలేక పొటబెట్టారని ఆరోపణ ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి…

సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

Dec 30,2023 | 12:33

అమరావతి : సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపటం అవసరమని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రభుత్వాన్ని కోరింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సాక్షి…

అయోధ్యలో మోడీ పర్యటన

Dec 30,2023 | 12:24

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే మోడీ…