లేటెస్ట్ న్యూస్

  • Home
  • కళాకారులు, వృద్ధులకు రైల్వే రాయితీలు పునరుద్ధరించండి:ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు

లేటెస్ట్ న్యూస్

కళాకారులు, వృద్ధులకు రైల్వే రాయితీలు పునరుద్ధరించండి:ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు

Dec 19,2023 | 08:42

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ ఛార్జీల్లో గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీలను పునరుద్ధరణ చేయాలని కేంద్రాన్ని వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు…

దాతల సహకారంతోగుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

Dec 19,2023 | 08:42

ప్రజాశక్తి- సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : అడుగుకో గుంత.. నిత్యం నరకప్రాయం.. ప్రయాణికుల అగచాట్లు…ఆటోల మరమ్మతులు…వైసిపి ప్రభుత్వంలో రహదారుల నరకప్రాయంతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు..దాతల సహకారంతో రహదారులపై…

పనిచేసే ప్రదేశాల్లో విద్యుత్‌ పొదుపు : డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్‌

Dec 19,2023 | 08:41

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మనం నివశిస్తున్న ఇంటితోపాటు పని ప్రదేశాల్లో ఇంధన పొదుపు పాటించాలని, అందుకోసం అవసరమైన, సమర్థవంతమైన పద్ధతులు అవలంభించాలని విజయవాడ రైల్వే డివిజనల్‌…

ఐఎల్‌టీ20 లీగ్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌పై నిషేధం

Dec 19,2023 | 08:41

ఆఫ్ఘనిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌పై ఇంటర్నేషల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20) నిషేధం విధించింది. ఫ్రాంచైజీ షార్జా వారియర్స్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆయన్ను 20 నెలలపాటు…

ఆయేషా హత్య కేసు దర్యాప్తు పురోగతి చెప్పండి.. సిబిఐకి హైకోర్టు ఆదేశం

Dec 19,2023 | 08:40

ప్రజాశక్తి-అమరావతి : పెను సంచలనం రేకెత్తించిన బి-ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు ఏ దశకు చేరిందీ వివరించాలని సిబిఐకి హైకోర్టు నోటీసులు జారీ…

పాక్‌కు ఫైన్‌.. 10 శాతం మ్యాచ్‌ ఫీజు కోత

Dec 19,2023 | 08:40

ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో ఘోర పరాజయం పొందిన బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో షాక్‌ తగిలింది. తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాక్‌కు…

హామీలంటే..!!?

Dec 19,2023 | 07:56

హామీలంటే ఎగిరి దుమికే జలపాతాలు కాదు మాటిచ్చిన నాలిక మడతెట్టకుండా నిలుపుకోవడం. హామీలంటే వాగ్దానాల మూటల్ని ఎక్కడ పడితే అక్కడ కుమ్మరిండం కాదు అడుగంటిన కుండకింత బత్యం…

మిర్చి పైరును ధ్వంసం చేసి వైసిపి జెండా పాతారు

Dec 18,2023 | 20:46

పల్నాడు జిల్లాలో దుండగుల దుశ్చర్య ప్రజాశక్తి – వినుకొండ (పల్నాడు జిల్లా): రాజకీయ కక్షలు వ్యవసాయానికి పాకాయి. వైసిపి-టిడిపి విభేదాల కారణంగా మిర్చి పైరును ధ్వంసం చేశారు.…

2047 నాటికి స్వావలంబనే లక్ష్యం

Dec 18,2023 | 20:32

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో గవర్నర్‌ ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌ (తిరుపతి జిల్లా): 2047 నాటికి భారత్‌ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను…