లేటెస్ట్ న్యూస్

  • Home
  • శ్రీకాకుళంలో మూడు కోవిడ్‌ కేసులు

లేటెస్ట్ న్యూస్

శ్రీకాకుళంలో మూడు కోవిడ్‌ కేసులు

Dec 25,2023 | 21:30

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మూడు కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. మెళియాపుట్టి మండలం దుర్భలాపురానికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌ లక్షణాలతో ఈ…

మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌

Dec 25,2023 | 20:50

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో సోమవారం మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ జరిగింది. హైద్రాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్‌కు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.…

అధికారుల అవినీతికి కారకులు సిఎం, మంత్రులే : సిపిఐ రామకృష్ణ

Dec 25,2023 | 20:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అధికారుల అవినీతికి ముఖ్యమంత్రి, మంత్రులే కారకులని, దీనికి సిఎం, మంత్రులు నైతిక బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.…

కొత్త వ్యాపారాల్లోకి వివాంటా

Dec 25,2023 | 20:42

ఇండిస్టీస్‌టెక్‌, ఇవి చార్జింగ్‌ విభాగాల్లోకి ప్రవేశం అహ్మాదాబాద్‌ : వివాంటా ఇండిస్టీస్‌ ఆధునిక వ్యాపారాలపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించింది. డ్రోన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎఐ, రోబోటిక్స్‌, విద్యుత్‌…

వ్యవసాయ ఎగుమతుల్లో.. ఐదు ఉత్పత్తులదే సగంపైగా వాటా

Dec 25,2023 | 20:33

న్యూఢిల్లీ: భారత వ్యవసాయ రంగ మొత్తం ఎగుమతుల్లో కేవలం ఐదు ఉత్పత్తులే 51.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జిటిఆర్‌ఐ) రిపోర్ట్‌…

మాన్యావర్‌ కొత్త కలెక్షన్‌తో రామ్‌ చరణ్‌

Dec 25,2023 | 20:28

న్యూఢిల్లీ : వేదాంత్‌ ఫ్యాషన్‌ లిమిటెడ్‌కు చెందిన మాన్యావర్‌ బ్రాండ్‌ తన వెడ్డింగ్‌ కలెక్షన్‌లో ఆ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ నటుడు రామ్‌ చరణ్‌ కొత్త కలెక్షన్‌ను…

వాల్‌ డిస్నీలో రిలయన్స్‌కు మెజారిటీ వాటా

Dec 25,2023 | 20:25

న్యూఢిల్లీ : వాల్‌ డిస్నీ ఇండియాలో మెజారిటా వాటా కొనుగోలుకు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఒప్పందం చేసుకుంది. గత వారం లండన్‌లో వాల్ట్‌ డిస్నీ- రిలయన్స్‌ ఇండిస్టీస్‌ మధ్య…

సోచ్‌లో 50 శాతం డిస్కౌంట్లు

Dec 25,2023 | 20:22

హైదరాబాద్‌ : సోచ్‌ తన రెడ్‌ డాట్‌ సేల్‌ను తిరిగి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. వివిధ రకాల ఎత్నిక్‌ వేర్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లను…

ఎమర్జింగ్‌ టెన్నిస్‌ విజేత యమ్లపల్లి

Dec 25,2023 | 20:04

సోలాపూర్‌: సోలాపూర్‌ ఓపెన్‌ మహిళల ఐటిఎఫ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను 23ఏళ్ల సహజ యమ్లపల్లి కైవసం చేసుకుంది. ఎంఎస్‌ఎల్‌టిఏ టెన్నిస్‌ సెంటర్‌లో జరిగిన ఫైనల్లో 7వ ర్యాంకర్‌…