త్వరలో ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్
లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలకపాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఫస్ట్లుక్ను బుధవారం…
లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలకపాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఫస్ట్లుక్ను బుధవారం…
చెన్నై : ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ని మానసికంగా పరీక్షించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో పిటిషన్ దాఖలైంది. మధురైకి చెందిన రాజు మురగన్ ఈ…
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, టీం ‘హనుమాన్’ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా పై ఎక్సయిట్మెంట్ ని పెంచుతున్నారు. తేజ సజ్జ నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్కు…
న్యూఢిల్లీ : భారత్ ఉపగ్రహం జిశాట్ -20ని స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించేందుకు సిద్దమైంది. తరువాతి తరానికి సంబంధించిన భారీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ జిశాట్ -20ని ప్రయోగించేందుకు…
ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక…
మంగళగిరి: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం టిడిపిలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి,…
న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్ఐఎ దాడులు నిర్వహించింది.…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమరరాజా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్తో భేటీ…
తెలంగాణ: తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు…