లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు

లేటెస్ట్ న్యూస్

ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు

Dec 29,2023 | 15:20

తెలంగాణ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు హామీల అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హుల…

సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

Dec 29,2023 | 15:10

అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం…

‘మేడిగడ్డ’పై ప్రభుత్వం మారేవరకు కేసీఆర్‌ స్పందించలేదు: ఉత్తమ్‌కుమార్‌

Dec 29,2023 | 14:52

హైదరాబాద్‌ : లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగితే డిసెంబరు 3న ప్రభుత్వం మారేవరకు అప్పటి సీఎం…

కుప్పం ప్రాంతానికి వైసిపి ప్రభుత్వం ఏం చేసింది?: చంద్రబాబు

Dec 29,2023 | 15:00

కుప్పం: తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిత్తూరు జిల్లా…

కార్మికుల ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ

Dec 29,2023 | 14:46

హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని.. ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి…

వీధుల్లోకి వ‌చ్చి పోరాటాలు నిర్వ‌హించాలి

Dec 29,2023 | 13:44

ప్ర‌మాదంలో విద్యా రంగం జెఎన్‌యుఎస్‌యు అధ్య‌క్షురాలు ఐషీఘోష్‌ ప్రజాశక్తి-అల్లూరి సీతారామ‌రాజు న‌గ‌ర్ నుంచి ప్ర‌జాశ‌క్తి ప్ర‌త్యేక ప్ర‌తినిధి : దేశంలో విద్యా రంగం ప్ర‌మాదంలో ఉంద‌ని, దీనికి వ్య‌తిరేకంగా…

శీతాకాలంలో ఎండాకాలంలో నిలబడడం లేదా?

Dec 29,2023 | 13:34

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో చలికి వణికిపోతూ పొద్దున్నే నిద్ర లేవడానికి ఇష్టపడరు. ఒకవేళ నిద్రలేచినా బయటకు మాత్రం వెళ్లరు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు పెట్టుకుని ఈ కాలంలో…

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో : లోకేష్

Dec 29,2023 | 13:17

జనవరి 4నుంచి జయహో బిసి కార్యక్రమం నిర్వహణ విలేకరుల సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి : రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు…

జెడి(యు) అధ్యక్షుడిగా నితీష్‌ కుమార్‌

Dec 29,2023 | 13:12

న్యూఢిల్లీ :    బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన జెడియు…