రండి.. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడుదాం.. ప్రజలకు లోకేష్ పిలుపు
ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలోకి గంజాయి, మద్యం,…
ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలోకి గంజాయి, మద్యం,…
ప్రజాశక్తి-అమరావతి: వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాజధాని ప్రాంత రైతులు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసైన్డ్…
ఫుట్బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) కన్నుమూశారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో తుదిశ్వాస విడిచారు. నాలుగు…
ప్రజాశక్తి-అమరావతి : వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్ నేత, మాజీ…
10న సిఎస్, డిజిపి, ఎన్నికల అధికారులతో సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓగస్ ఓటర్లు అత్యధికంగా నమోదయ్యారని, ఫారం-7…
అమరావతి : కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టినరోజున తీవ్ర విషాదం నెలకొంది. తమ హీరో బ్యానర్ను కట్టే సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు అభిమానులు మృతి…
వాషింగ్టన్ : గాజాపై ఇజ్రాయిల్ దాడి విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు. ఇది మధ్యప్రాచ్యం భద్రతకు ముప్పు కలిగించవచ్చని…
ఇంటర్నెట్డెస్క్ : శీతాకాలంలో కీళ్ల నొప్పులు మరింత బాధిస్తాయి. చలి వాతావరణం, సూర్యరశ్మికి దూరంగా ఉండడం వల్ల ఈ కాలంలో నొప్పులు మరింత తీవ్రమవుతాయి అని వైద్యులు…
ప్రజాశక్తి – విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ 11వ డివిజన్ టిటిడి కార్పొరేటర్ కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నగర మేయర్…