లేటెస్ట్ న్యూస్

  • Home
  • నిధుల మంజూరు పత్రాల పేరుతో ప్రజలను మోసం చేశారు :సుంకేట రవి

లేటెస్ట్ న్యూస్

నిధుల మంజూరు పత్రాల పేరుతో ప్రజలను మోసం చేశారు :సుంకేట రవి

Dec 31,2023 | 14:37

కమ్మర్‌ పల్లి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పనులు చేయకుండా ఎన్నికల ముందు లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కుల సంఘాలకు నిధుల మంజూరు…

పిట్టను కొట్టబోతే ఆ రాయి వందేభారత్‌ రైలుకు తగిలింది.. ఇంకేముంది..!

Dec 31,2023 | 13:58

కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్‌ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్‌…

పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన

Dec 31,2023 | 13:33

సిడ్నీ : జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా…

న్యూఇయర్‌ వేళ … ముంబయిని వణికిస్తున్న బాంబు బెదిరింపు కాల్స్‌

Dec 31,2023 | 13:32

ముంబయి : కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించాలని ఎదురుచూస్తున్న ముంబయిని బాంబు బెదిరింపు కాల్స్‌ వణికిస్తున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ…

నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ను అడ్డుకున్నకార్మికులు

Dec 31,2023 | 13:17

ప్రజాశక్తి-నంద్యాల : పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో రహదారిపై చెత్త పేరుకుపోయింది. దాన్ని ఊడ్చేందుకు ప్రయత్నించిన నంద్యాల జిల్లా మున్సిపల్‌ కమిషనర్‌ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఆయన్ను…

చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు : మంత్రి జోగి రమేష్‌

Dec 31,2023 | 13:08

అమరావతి : ‘ చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు ‘ అని మంత్రి జోగి రమేష్‌ దుయ్యబట్టారు. ఆదివారం మంత్రి రమేష్‌ తాడేపల్లిలోని వైసిపి…

మూడో టీ20లో బంగ్లాపై న్యూజిలాండ్‌ విజయం..

Dec 31,2023 | 12:53

 డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో గెలిచిన కివిస్‌ మౌంట్‌ మంగ్‌నూరు వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) న్యూజిలాండ్‌ విజయం సాధించింది.…

తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన – ఫ్యామిలీ టిక్కెట్లు నిలిపివేత

Dec 31,2023 | 12:47

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో … గ్రేటర్‌ హైదరాబాద్‌లో జారీ చేసిన…

ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Dec 31,2023 | 12:28

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న…