లేటెస్ట్ న్యూస్

  • Home
  • చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

లేటెస్ట్ న్యూస్

చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

Dec 1,2023 | 13:56

హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ” ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో…

తెలంగాణ : స్ట్రాంగ్‌ రూంల వద్ద 144 సెక్షన్‌

Dec 1,2023 | 13:36

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, పోలింగ్‌ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌…

రూమర్స్‌ను నమ్మకండి .. కెప్టెన్‌ విజయ్ బావున్నారు : భార్య క్లారిటీ

Dec 1,2023 | 13:08

తమిళనాడు : ” రూమర్స్‌ను నమ్మకండి .. కెప్టెన్‌ విజయ్ బావున్నారు” అని హీరో విజయకాంత్‌ భార్య క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్‌ సీనియర్‌ హీరో, డీఎండీకే అధినేత…

తుపాను హెచ్చరిక : ఎపిలో అతిభారీ వర్షాలు

Dec 1,2023 | 20:58

అమరావతి : ఆదివారం నుండి ఎపిలో అక్కడక్కడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా…

పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సు యూనిట్ త్వరలో ప్రారంభం

Dec 1,2023 | 12:25

ప్రజాశక్తి-పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో పెప్పర్ మోషన్ అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ అతి త్వరలో కంపెనీ పనులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్…

నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు అరెస్ట్‌

Dec 1,2023 | 12:09

నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరెట్‌ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాలని డిమాండ్‌ చేస్తూ … ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు…

బోటులో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ : కోస్ట్‌గార్డు రెస్క్యూ ఆపరేషన్‌

Dec 1,2023 | 11:55

కాకినాడ : కాకినాడ తీరంలో మత్స్యకారులు వేటకు వెళుతున్న బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించడంతో 11 మంది మత్స్యకారులు…

ఇరు రాష్ట్రాల పోలీస్ వలయంలో సాగర్ ప్రాజెక్ట్

Dec 1,2023 | 11:55

ప్రజాశక్తి-మాచర్ల : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. సాగర్ డ్యాం వద్దకు 1600 ఏపి పోలీసులు చేరుకున్నారు. మరోవైపు సాగర్ ప్రాజెక్ట్…

నాలుగు నెలల్లో రూ. లక్ష కోట్లు !

Dec 1,2023 | 11:13

సమీకరణకు ఆర్థికశాఖకు ప్రభుత్వ ఆదేశం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు…