లేటెస్ట్ న్యూస్

  • Home
  • పెంచలకోన జలపాతం వద్ద గల్లంతైన 11 మంది సేఫ్‌

లేటెస్ట్ న్యూస్

పెంచలకోన జలపాతం వద్ద గల్లంతైన 11 మంది సేఫ్‌

Nov 30,2023 | 10:54

ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది…

నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ సీరియస్‌ కామెంట్స్‌

Nov 30,2023 | 10:42

ప్రజాశక్తి -అమరావతి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా…

అమెరికాలో బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి

Nov 30,2023 | 10:29

న్యూజెర్సీ : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి తన బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. న్యూజెర్సీలో ఉంటున్న ఓం బ్రహ్మ భట్‌(23) తన తాత, మామ్మ, మామలను…

ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Nov 30,2023 | 10:16

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌కు…

అగ్నికి ఆహుతి అయిన కోళ్ల ఫారం

Nov 30,2023 | 10:09

20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ప్రజాశక్తి-వి.కోట : చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన వి కోటలో సోఫాలు తయారు చేసే కోళ్ల ఫారం షెడ్డులో…

స్టేడియాలను ప్రయివేటీకరించొద్దని ఆందోళన

Nov 30,2023 | 10:19

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖ నగరంలోని స్పోర్ట్స్‌ ఎరీనాలు, స్టేడియాల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం అపార్ట్‌మెంట్స్‌ రెసిడెన్షియల్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (వార్వా), నివాస్‌ ఆధ్వర్యాన…

యుపిలో దళిత బాలుడి పట్ల అమానుషం!

Nov 30,2023 | 08:52

కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు ఆ పై లైంగిక వేధింపుల కేసులో ఇరికించారు అగ్రకుల పెత్తందారుల దాష్టీకం న్యూఢిల్లీ : యుపిలో యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బిజెపి…

కాల్పుల విరమణ మరోసారి పొడిగించే యోచన

Nov 30,2023 | 08:42

ముమ్మరంగా చర్చలు రెండు దేశాల ఏర్పాటే పరిష్కారం : ఐరాస గాజా : గాజాలో కాల్పుల విరమణను మరోసారి పొడిగించే విషయమై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ఇవి…

నేటి నుండే కాప్‌ 28

Nov 30,2023 | 08:38

వాతావరణ మార్పులపై నేతల చర్చలు గ్లోబల్‌ వార్మింగ్‌ అదుపే లక్ష్యం దుబాయ్ : ఈనాడు భూగోళం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో ఒకటైన గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ…