లేటెస్ట్ న్యూస్

  • Home
  • రేేపు చింతమడకకు సీఎం కేసీఆర్‌.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్వేత

లేటెస్ట్ న్యూస్

రేేపు చింతమడకకు సీఎం కేసీఆర్‌.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్వేత

Nov 29,2023 | 16:50

సిద్దిపేట : అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్‌ గురువారం రానున్నారు. ఈ…

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

Nov 29,2023 | 16:43

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో…

స్వగ్రామాలకు పయనమైన జనంతో బస్‌ స్టేషన్లలో రద్దీ

Nov 29,2023 | 16:41

తెలంగాణ: ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామంలో ఓటు ఉన్న వారు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. కుటుంబ…

కొనసాగుతున్న ఎన్నికల సామగ్రి పంపిణీ

Nov 29,2023 | 16:35

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. డీఆర్‌సీ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్‌…

రాబోయే ఎన్నికల్లో గెలిచేది టిడిపియే: నారా లోకేశ్‌

Nov 29,2023 | 16:30

ముమ్మిడివరం: రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్‌…

సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు

Nov 29,2023 | 16:24

అమరావతి: ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంపై జర్నలిస్ట్‌ కట్టెపోగు వెంకటయ్య వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు ఉమేశ్‌ చంద్ర, నర్రా…

కర్నూల్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి : ఏఐకేఎస్

Nov 29,2023 | 16:23

ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల లోగో ఆవిష్కరణ. ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలులోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలని ఏపీ…

గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ దుర్ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

Nov 29,2023 | 16:20

విశాఖపట్నం : ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బుధవారం…

సొరంగం కూలిన శబ్దానికి నా చెవులు మొద్దుబారిపోయాయి : అఖిలేష్‌ సింగ్‌

Nov 29,2023 | 16:22

  డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కార్మికుల్లో ఒకరైన అఖిలేష్‌ సింగ్‌…