లేటెస్ట్ న్యూస్

  • Home
  • విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

లేటెస్ట్ న్యూస్

విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

Nov 29,2023 | 16:16

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలోని రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి…

రేపు సెలవు ఇవ్వడం లేదని ప్రయివేటు సంస్థలు ఈసీకీ ఫిర్యాదులు

Nov 29,2023 | 16:15

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నవంబర్‌ 30వ తేదీన…

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ఐదు ఇళ్లు కుప్పకూలి..

Nov 29,2023 | 15:20

  ముంబయి : ముంబయిలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో.. వరుసగా ఉన్న ఐదు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల…

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి

Nov 29,2023 | 14:24

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పడవల రేవు వద్ద ఇసుక అక్రమ రవాణాను ఆపాలంటూ టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. అక్రమ…

శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు..

Nov 29,2023 | 12:43

శంషాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో…

IRR CASE : చంద్రబాబు పిటిషన్‌ పై విచారణ వాయిదా

Nov 29,2023 | 12:32

అమరావతి : ఐఆర్‌ఆర్‌ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎపి హైకోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్‌ పై బుధవారం జరిగిన విచారణ డిసెంబర్‌…

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

Nov 29,2023 | 12:20

ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందిన ఘటన బుధవారం రొద్దంలో జరిగింది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫణిందర్‌ రెడ్డి (33) ఆయన…

కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశం

Nov 29,2023 | 12:15

హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక…

” నీవెందుకు నేనే చనిపోతా ” : ప్రియురాలికి మెసేజ్‌ పెట్టి ప్రియుడు ఆత్మహత్య

Nov 30,2023 | 14:34

పందిళ్లపల్లి (వేటపాలెం) : ” నీవెందుకు నేనే చనిపోతా ” అని ప్రియురాలికి మెసేజ్‌ పెట్టి ఫ్యానుకు ఉరేసుకొని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పందిళ్లపల్లి…