పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రేవంత్
సచివాలయం: పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.…