రాష్ట్రం

  • Home
  • కార్మిక వర్గంపై ప్రభుత్వాలు దాడి

రాష్ట్రం

కార్మిక వర్గంపై ప్రభుత్వాలు దాడి

Dec 18,2023 | 08:13

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు ప్రజాశక్తి-గుంటూరు : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని, సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని సిఐటియ…

పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం : నారా లోకేష్‌

Dec 18,2023 | 08:12

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పరవాడ విలేకరి: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచలం దేవస్థానం పంచగ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…

విశాఖలో 40 వేల ఎకరాల భూ దందా

Dec 18,2023 | 08:12

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ : మూడు రాజధానుల పేరుతో విశాఖలో వైసిపి నాయకులు కొండలను సైతం వదలకుండా 40…

సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల తొలగింపు

Dec 18,2023 | 08:11

జిల్లా అధికారులకు సిఎఫ్‌డి లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓట్లు తొలగింపు ప్రక్రియను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, మార్గదర్శకాలకు అనుగుణంగానే చేపట్టాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ…

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి : సిపిఎం

Dec 18,2023 | 08:10

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం అదోగతి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేసింది. రాజధాని అమరావతి పరిరక్షణ…

ఉద్యమ నేతకు కన్నీటి వీడ్కోలు

Dec 18,2023 | 08:07

అధికార లాంఛనాలతో సాబ్జీ అంత్యక్రియలు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాసంఘాల నేతలు భారీగా తరలచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, సామాన్య ప్రజానీకం ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి :…

భూహక్కు చట్టం రద్దు : ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ డిమాండ్‌

Dec 18,2023 | 08:08

చివరి రోజు ఆరు తీర్మానాలు ఆమోదం ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : 2022 భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. కర్నూలులోని…

లోకేష్‌ యువగళం నేటితో ముగింపు

Dec 17,2023 | 21:54

225 రోజుల్లో 3132 కిలోమీటర్లు సాగిన యాత్ర 20న విజయనగరంలో విజయోత్సవ సభ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం…

రేపటి నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణి

Dec 17,2023 | 20:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి సోమవారం(డిసెంబర్ 18) నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహుం 12 గంటలకు…