అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : సీపీఎం
ప్రజాశక్తి-అరకువేలీ : అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం అల్లూరి జిల్లా ప్లీనం సందర్బంగా సందర్భంగా…
ప్రజాశక్తి-అరకువేలీ : అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం అల్లూరి జిల్లా ప్లీనం సందర్బంగా సందర్భంగా…
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలని.. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. శాసనమండలిలో గవర్నర్…
గుంటూరు : గుంటూరు నుండి తిరుపతికి వందే భారత్ రైలులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రోజు మాట్లాడుతూ…
ఎలమంచిలి (విశాఖ) : ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఉమ్మడి…
ఏలూరు : జనసేనతో తమ పొత్తు ఉందని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. శనివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పురందేశ్వరి పర్యటించారు. అనంతరం…
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది.…
తెలంగాణ : కఠిన చర్యలు తీసుకోకూడదంటూ … మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్గదర్శి ఎండీ సీహెచ్.శైలజా కిరణ్కు వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ వ్యవహారంపై ఎపి…
ప్రజాశక్తి-అరకువాలీ : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్ సాబ్జీ దుర్మరణం పట్ల అరకువాలీలో జరుగుతున్న సీపీఎం అల్లూరి…
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో…