రాష్ట్రం

  • Home
  • నేటి నుంచి నంది నాటకోత్సవాలు

రాష్ట్రం

నేటి నుంచి నంది నాటకోత్సవాలు

Dec 23,2023 | 12:44

గుంటూరు విజ్జాన మందిరంలో ఏర్పాట్లు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు శనివారం నుంచి గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వారం…

12వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల నిరవధిక సమ్మె

Dec 23,2023 | 16:27

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలంటూ … అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ…

బీఆర్‌ఎస్‌ ‘స్వేదపత్రం’ విడుదల రేపటికి వాయిదా..

Dec 23,2023 | 12:24

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా స్వేద పత్రాన్ని విడుదల…

‘ తరతరాలుగా బతుకుతున్నాం.. మా పొట్టకొట్టొద్దు’ : రాతి కార్మికులు

Dec 23,2023 | 12:22

ప్రజాశక్తి-శాంతిపురం (చిత్తూరు) : ‘ మా కడుపులు కొట్టొద్దు ‘ అని రాతి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా పోరంబోకు స్థలంలో రాళ్లను కొట్టుకుంటూ జీవనం…

పీవీ ఘాట్‌ వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ నివాళి

Dec 23,2023 | 12:19

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.…

ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రెండో రోజు ఈసీ సమీక్ష

Dec 23,2023 | 12:13

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ సమీక్ష నిర్వహిస్తోంది. తొలి రోజు శుక్రవారం…

రాస్తారోకోలు, భారీ ర్యాలీలు – 11వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

Dec 23,2023 | 12:37

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాటలకు, ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ చింతా ప్రతాపరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం…

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

Dec 23,2023 | 11:30

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.…

ఎపిలో మరో కొత్త రాజకీయ పార్టీ

Dec 23,2023 | 11:28

జెడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో ‘భారత్‌ నేషనల్‌ పార్టీ’ ఆవిర్భావం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ…