రాష్ట్రం

  • Home
  • తెలంగాణలో మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడేషన్‌ : మంత్రి సీతక్క

రాష్ట్రం

తెలంగాణలో మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడేషన్‌ : మంత్రి సీతక్క

Dec 15,2023 | 08:37

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3989 మినీ అంగన్‌ వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌కు గురువారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

రైతాంగ మేథోమధనం

Dec 15,2023 | 08:31

నేటి నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం ముస్తాబైన కర్నూలు ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : రైతాంగ మేథోమధనానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా రైతాంగం…

మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Dec 15,2023 | 08:14

– 18 నుంచి టెన్త్‌ – షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి బొత్స ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి ఒకటి నుంచి జరుగుతాయని విద్యాశాఖ…

కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం

Dec 15,2023 | 08:12

– మూలాల అన్వేషణకు సమగ్ర అధ్యయనం – ఫిబ్రవరిలో ఉద్దానంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ – పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సిఎం…

అప్పులు చేసి పంటలు సాగుచేశాం

Dec 14,2023 | 21:47

– వర్షాల్లేక పంటలన్నీ ఎండిపోయాయి – ఆదుకోవాలని కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల ఆవేదన ప్రజాశక్తి- యంత్రాంగం’:అప్పులు చేసి పంటలు సాగుచేసినా కన్నీరే మిగిలింది. వ్యయప్రయాసలకోర్చి…

రైతాంగ మేధోమధనం

Dec 14,2023 | 20:50

రేపటి నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం – ముస్తాబైన కర్నూలు ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : రైతాంగ మేథోమధనానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా…

గుండెపోటుతో దిశ డిఎస్‌పి మృతి

Dec 14,2023 | 21:09

ప్రజాశక్తి-పుట్టపర్తి క్రైమ్‌ :శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో దిశ డిఎస్‌పి గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రికి చెందిన…

సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగించండి

Dec 14,2023 | 17:49

సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం. ఏ గపూర్‌ అంగన్వాడీలకు అండగా ఉంటాం సిపిఎం,టిడిపి,కాంగ్రెస్‌,సీపీఐ,జనసేనా,పార్టీల సంఘీభావం మూడవరోజుకు కొనసాగిన అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్‌ : సమస్యలు పరిష్కారం…

పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్‌ సమావేశాలు : రేవంత్‌ రెడ్డి

Dec 14,2023 | 16:55

హైదరాబాద్‌: మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో ఉన్న ఆఫీసు…