రాష్ట్రం

  • Home
  • 42 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

రాష్ట్రం

42 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

Dec 25,2023 | 08:47

ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా):మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే స్మారక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల మహోత్సవం కెవిఆర్‌ అండ్‌ జయలక్ష్మి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.…

లేపాక్షి ఆలయాన్నిసందర్శించిన కేంద్ర మంత్రి

Dec 25,2023 | 08:47

ప్రజాశక్తి – లేపాక్షి (సత్యసాయి జిల్లా):సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రలో ప్రసిద్ధి గాంచిన ఏకశిలా నంది, దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయాన్ని కేంద్ర టెలీ కమ్యూనికేషన్‌…

అంబరాన్నంటిన పిల్లల సంబరాలు

Dec 25,2023 | 10:55

– ముగిసిన హేలాపురి, పల్నాడు బాలోత్సవాలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/ ఏలూరు అర్బన్‌ :బాలల్లో ఆటపాటలు యాంత్రికంగా తయారైన నేపథ్యంలో వారిలో సహజత్వాన్ని పెంచాలని, సృజనాత్మకతను ప్రోత్సహించాల్సిన అవసరం…

దత్‌, సాబ్జీల మరణం ఉద్యమాలకు తీరని లోటు

Dec 25,2023 | 08:45

– సంస్మరణ సభలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఎంఎకె దత్‌, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీల మరణం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల…

ఘోర ప్రమాదం : నలుగురు మృతి

Dec 25,2023 | 08:42

నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్‌ అదుపుతప్పి టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్‌ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే…

‘ధరణి’ ప్రక్షాళన

Dec 24,2023 | 21:47

– కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతాం -కలెక్టర్లు, ఎస్‌పిల సదస్సులో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :భూ లావాదేవీలకు సంబంధించి…

విశాఖ స్టీల్‌ జిందాల్‌ ఒప్పందం రద్దు – సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Dec 24,2023 | 20:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విశాఖ స్టీల్‌ప్లాంటులో ఆధునిక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ా3ని ప్రైవేటుకు అప్పగించేందుకు జిందాల్‌ స్టీల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సిసిఎం రాష్ట్ర…

సంతృప్తి స్థాయిలో సుపరిపాలన

Dec 24,2023 | 20:42

-ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి -వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి ప్రజాశక్తి- వేంపల్లె/సింహాద్రిపురం (వైఎస్‌ఆర్‌ జిల్లా)భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలు తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు…

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Dec 24,2023 | 17:43

నారాయణ పేట : తెలంగాణలోని నారాయణ పేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు…