రాష్ట్రం

  • Home
  • ఆస్తి తగాదాలతో తండ్రిని దారుణంగా చంపిన తనయుడు

రాష్ట్రం

ఆస్తి తగాదాలతో తండ్రిని దారుణంగా చంపిన తనయుడు

Dec 16,2023 | 16:08

అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నాగలంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తండ్రిని ఆస్తి కోసం కుమారుడు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..…

ఈ నెల18న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ముర్ము

Dec 16,2023 | 15:35

హైదరాబాద్‌: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వారు రిహార్సల్‌ నిర్వహించారు. హకీంపేట్‌ విమానాశ్రయం…

అంగన్వాడీల సమ్మెపై అణచివేత ధోరణి సరైంది కాదు : ఎమ్మెల్సీ ఐవి

Dec 16,2023 | 15:24

మంత్రి బొత్స, ఉష శ్రీ చరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం…

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలి : కూనంనేని

Dec 16,2023 | 15:22

హైదరాబాద్‌: ‘ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం..’ అని అనడం మంచిది కాదని.. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని…

175 స్థానాల్లో విజయం సాధించేందుకే అభ్యర్థుల మార్పు : ఆదిమూలపు

Dec 16,2023 | 15:13

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ లో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌…

ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి : నక్కా ఆనంద్‌బాబు

Dec 16,2023 | 14:43

అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్పడి నాలుగేళ్లు అయిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌ బాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్‌…

నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : సిపిఎం ధర్నా

Dec 16,2023 | 14:53

సమస్యను పరిష్కరించే అంతవరకు ఆందోళన. ప్రజాశక్తి-మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి ఇల్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని,…

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వ్యవసాయ రంగం కుదేలైంది : లోకేష్‌

Dec 16,2023 | 14:39

ప్రజాశక్తి-అనకాపల్లి :జగన్‌ సర్కారు వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలైందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన…

ఓల్డ్‌ సిటీ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించాలి : అక్బరుద్దీన్‌ ఒవైసీ

Dec 16,2023 | 14:37

హైదరాబాద్‌ : మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అసెంబ్లీలో పాతబస్తీ అభివృద్ధిపై మాట్లాడారు. శాసన సభలో శనివారం ఆయన మాట్లాడుతూ ఓల్డ్‌ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి…