రాష్ట్రం

  • Home
  • రోడ్డెక్కిన రైతులు

రాష్ట్రం

రోడ్డెక్కిన రైతులు

Dec 20,2023 | 10:56

ధాన్యం టాక్టర్లతో నిరసన అధికారుల హామీతో ఆందోళన విరమణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన రైతులు తమ ధాన్యం కొనుగోలు…

నేటి నుండి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె

Dec 20,2023 | 10:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా ఉద్యోగులు నేటి (బుధవారం)నుండి సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు- రెండో రోజూ కొనసాగిన తనిఖీలు

Dec 20,2023 | 09:24

ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప నగర శివారులోని పారిశ్రామికవాడలో ఏర్పాటైన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 40 మంది…

ఆహార, పోషక భద్రత రైతులతోనే సాధ్యం

Dec 20,2023 | 09:23

– ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – అనకాపల్లి :దేశంలోని ప్రజలకు ఆహార, పోషక భద్రత రైతుల పంటలతోనే సాధ్యమని…

పులివెందులలో సిబిఐ అధికారులు

Dec 20,2023 | 09:23

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు విషయమై సిబిఐ అధికారులు మంగళవారం పులివెందులకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి విచారణ అధికారి రామ్‌సింగ్‌, వివేకా…

సీజ్‌ చేసిన కారు రిలీజ్‌కు లంచం

Dec 20,2023 | 09:22

– ఎసిబికి చిక్కిన ఒంగోలు సెబ్‌ సిసి ప్రజాశక్తి- ఒంగోలు: సీజ్‌ చేసిన కారును విడిచిపెట్టేందుకు లంచం అడిగిన సెబ్‌ అధికారిని ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.…

మానసిక వికాసానికి బాలోత్సవాలు దోహదం- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Dec 20,2023 | 09:22

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌:చిన్నారుల మానసిక వికాసానికి బాలోత్సవం వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. పిల్లల ఆకాంక్షల అణచివేత వల్లే నేడు బాలోత్సవాలు విశేష ప్రాచుర్యం…

పార్లమెంటులో నిలదీయండి

Dec 20,2023 | 09:20

– విశాఖ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రైవేటీకరణపై ఎంపిలకు సిపిఎం లేఖ -పోలవరం నిధులనూ రాబట్టేలా చూడాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో’విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’…

ప్రభుత్వం పగులకొడుతున్నది తాళాలు కాదు…అంగన్‌వాడీల గుండెలు

Dec 20,2023 | 09:22

  -సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం -వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచన -మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచిన దాఖలా లేదు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో…