రాష్ట్రం

  • Home
  • సమ్మెలోకి ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

రాష్ట్రం

సమ్మెలోకి ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

Dec 20,2023 | 22:05

-కలెక్టరేట్లు, డిఇఒ కార్యాలయాల వద్ద ధర్నా -రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ప్రజాశక్తి-యంత్రాంగం :సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎంఇఒ కార్యాలయ సిఆర్‌పిలు,…

25 నుంచి సమ్మె ఉధృతం- అంగన్‌వాడీ సంఘాల హెచ్చరిక

Dec 20,2023 | 21:18

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ…

వైసిపి విముక్త రాష్ట్రమే లక్ష్యం : యువగళం సభలో టిడిపి, జనసేన అధినేతలు

Dec 21,2023 | 07:27

పొత్తు చారిత్రక అవసరం : చంద్రబాబు అంగీకరించాలని అమిత్‌షాను కోరా : పవన్‌ కల్యాణ్‌ యుద్ధం మొదలైంది : లోకేష్‌ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు…

అర్హతే ప్రామాణికం

Dec 20,2023 | 20:59

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకంలో సిఎంరూ.42.60 కోట్లు విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలలో అర్హతనే ప్రామాణికంగా తీసుకున్నామని,…

ప్రజాస్వామ్యం అపహాస్యం

Dec 20,2023 | 20:56

-ఎంపిల సస్పెన్షన్‌ను నిరసనగా 22న ‘ఇండియా’ నిరసనలు -పార్లమెంట్‌లో మోడీ సర్కారు నిరంకుశత్వంపై నోరెత్తని వైసిపి, టిడిపి -స్టీల్‌ప్లాంట్‌లోకి బడా కార్పొరేట్లు జరబడకుండా పోరాటం : వి…

పోలాలకు సాగునీరివ్వాలని రైతుల రాస్తారోకో

Dec 20,2023 | 20:52

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం):పొలాలకు సాగునీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిపై రైతులు బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.…

పంట కాలువలో ఆర్‌టిసి బస్సు బోల్తా -ఇద్దరు మృతి

Dec 20,2023 | 20:49

ప్రజాశక్తి- మండవల్లి/కైకలూరు(ఏలూరు జిల్లా): ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టి ఆ పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ…

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌

Dec 20,2023 | 18:51

విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తొన్న సెమీ క్రిస్మస్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలో…

వివేకా హత్య కేసు విచారణ జనవరి 9కి వాయిదా

Dec 20,2023 | 16:57

హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.…