రాష్ట్రం

  • Home
  • పవన్‌ కళ్యాణ్‌కి స్వల్ప అస్వస్థత..సభకు ఆలస్యంగా చేరుకునే అవకాశం

రాష్ట్రం

పవన్‌ కళ్యాణ్‌కి స్వల్ప అస్వస్థత..సభకు ఆలస్యంగా చేరుకునే అవకాశం

Dec 20,2023 | 14:59

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం పవన్‌కళ్యాణ్‌ లోకేష్‌ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం…

చోరీ కేసును 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Dec 20,2023 | 14:54

ప్రజాశక్తి-అనంతపురం: అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్‌ వద్ద జరిగిన చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్పీ అన్భురాజన్‌ వివరించారు. ఏటీఎం ఉద్యోగిగా…

చేనేత కళను భావితరాలకు అందించడం హర్షణీయం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Dec 20,2023 | 14:49

పోచంపల్లి: చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్‌ డై…

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

Dec 20,2023 | 14:39

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో నిలిచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10…

శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉంది : హరీష్‌ రావు

Dec 20,2023 | 13:48

తెలంగాణ : శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో …. తెలంగాణ ఆర్థిక…

విశాఖ చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ

Dec 20,2023 | 13:26

ప్రజాశక్తి-విశాఖ: టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం…

మందులు వైద్య పరికరాలపై జిఎస్టి తొలగించాలి : మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సమ్మె

Dec 20,2023 | 13:28

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : మందుల ధరలను తగ్గించి… మందులు వైద్య పరికరాలపై జిఎస్‌టి తొలగించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌…

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

Dec 20,2023 | 12:36

యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో నేడు పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.…

సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ప్రారంభం

Dec 20,2023 | 17:45

ప్రజాశక్తి-యంత్రాంగం :  సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. ఉద్యోగులను  రెగ్యులర్‌ చేయడం, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్‌పే తదితర సమస్యలను పరిష్కరించాలని…