భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఎం జగన్ కు లేఖ రాశారు. అక్టోబర్ 31 నుండి…
ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఎం జగన్ కు లేఖ రాశారు. అక్టోబర్ 31 నుండి…
తెలంగాణ : టీ-వర్క్స్ సిఇఒ గా సుజయ్ కారంపురిని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సుజయ్ కారంపురి రాజీనామా చేయాలని కోరినప్పటికీ అతను స్పందించకపోవడంతో..…
తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్ను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…
ప్రజాశక్తి-ఏంవిపి కాలనీ : రెండవ రోజు విశాఖ బాలోత్సవం విశాఖ నగరంలోని సెంట్ ఆంటోనీ తెలుగు మీడియం స్కూల్లో ప్రారంభం అయ్యింది. మొదటి రోజు 2 వేల…
అమరావతి : సిఎం వైఎస్.జగన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లోని కేబినెట్ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ అయ్యింది.…
చిన్నకోడూర్ (సిద్ధిపేట) : భార్య, పిల్లలను చంపి కలెక్టర్ గన్మేన్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో జరిగింది. సిద్దిపేట…
తెలంగాణ : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ…
తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు…
తెలంగాణ : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. ఈ నెల 7వ తేదీన ఎర్రవల్లిలోని ఫాం…