రాష్ట్రం

  • Home
  • వృద్ధురాలుపై దాడి చేసిన జడ్పిటిసిపై చర్యలు తీసుకోండి

రాష్ట్రం

వృద్ధురాలుపై దాడి చేసిన జడ్పిటిసిపై చర్యలు తీసుకోండి

Dec 27,2023 | 11:42

ప్రజాశక్తి-రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో వృద్ధురాలుపై చేయి చేసుకున్న జడ్పిటిసి రాంబాబుపై కేసు బుక్ చేసి తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర…

భిక్షాటనతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Dec 27,2023 | 11:16

ఏడవ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భిక్షాటన…

ఆయేషా మీరా హత్య కేసు.. సీబీఐకి హైకోర్టు నోటీసులు

Dec 27,2023 | 12:15

ప్రజాశక్తి-అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఇప్పటి వరకు…

మోడీ హఠావో – దేశ్‌కి బచావో : 30న మేధో మధనం సదస్సు

Dec 27,2023 | 10:58

భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మోడీ హఠావో..దేశ్‌కి బచావో …’నినాదంతో ఈ నెల 30న మేధోమధనం సదస్సు నిర్వహించాలని భారత రాజ్యాంగ…

విశాఖ కొమ్మాది కూడలిలో ఢీకొన్న ఐదు వాహనాలు

Dec 27,2023 | 10:33

ప్రజాశక్తి-విశాఖ: విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు…

వలంటీర్ల తిరుగుబావుటా

Dec 27,2023 | 09:50

‘ఆడుదాం ఆంధ్ర’ బహిష్కరణ రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ 28 నుంచి నిరవధిక సమ్మె ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వంపై వలంటీర్లు తిరుగుబావుటా ఎగురవేశారు.…

వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి : సిపిఎం

Dec 27,2023 | 09:45

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో…

బుజ్జగింపులు.. బెదిరింపులు

Dec 27,2023 | 13:30

ప్రభుత్వ వైఖరితో చర్చలు మళ్లీ విఫలం సమ్మె ఉధృతం చేస్తామన్న అంగన్‌వాడీ సంఘాలు కార్మికులను సంఘటితం చేస్తాం : సిఐటియు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :…

అంగన్వాడీ నాయకులతో జరిగిన చర్చలు విఫలం

Dec 30,2023 | 14:53

అమరావతి: గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నిరసన, దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం…