లేటెస్ట్ న్యూస్

  • Home
  • రైతు బంధు కావాలా ? రాబందులు కావాలా ? : ఎమ్మెల్సీ కవిత

లేటెస్ట్ న్యూస్

రైతు బంధు కావాలా ? రాబందులు కావాలా ? : ఎమ్మెల్సీ కవిత

Nov 27,2023 | 11:32

నిజామాబాద్‌ (తెలంగాణ) : కాంగ్రెస్‌ నేతలు బిజెపిని ఎందుకు ప్రశ్నించడం లేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…

అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంట్లో ఐటి తనిఖీలు

Nov 27,2023 | 11:06

గద్వాల : గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం జిల్లా నోడల్‌ అధికారి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Nov 27,2023 | 11:04

ప్రజాశక్తి-పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శివారు కరిచర్లగూడెం సమీపంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి…

‘శ్రీవారి’ సేవలో ప్రధాని మోడీ

Nov 27,2023 | 19:58

కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటన ప్రజాశక్తి- తిరుమల : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ఆయన తిరుమల శ్రీవారిని…

నేటి నుంచి యువగళం పున:ప్రారంభం

Nov 27,2023 | 10:46

రాజోలు : సోమవారం నుంచి పున:ప్రారంభం కానున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు భారీగా…

ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటన : నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ ప్రారంభం

Nov 27,2023 | 10:43

ఈ నెల 30లోగా పూర్తి చేయాలని లక్ష్యం 15వ రోజూ సొరంగంలోనే కార్మికులు డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో టన్నెల్‌ కూలిన ప్రమాదం నుంచి కార్మికులను బయటకు…

అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

Nov 27,2023 | 10:31

బీజింగ్‌ : చైనా ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టినట్లు చైనా సైన్యం ప్రకటించింది. చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర సదస్సు ముగిసిన కొన్ని రోజుల్లో…

ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై ఉక్కుపాదం

Nov 27,2023 | 10:28

టీచర్‌ పోస్టుల భర్తీ కోసం బిజెపి ఆఫీస్‌ ముట్టడించిన యువత బలవంతంగా లాగిపడేసిన పోలీసులు లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై అక్కడి బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం…

ఎఐజెఎస్‌తో సత్వర న్యాయం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచన

Nov 27,2023 | 10:24

యువ న్యాయ నిపుణులకూ అవకాశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అఖిల భారత న్యాయ సర్వీసులు (ఎఐజెఎస్‌) రూపకల్పన చేస్తే న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి అది ఒక…