లేటెస్ట్ న్యూస్

  • Home
  • త్రిషకు మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణ

లేటెస్ట్ న్యూస్

త్రిషకు మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణ

Nov 24,2023 | 18:21

నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదనీ, సరదాగానే…

వధువు’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదల

Nov 24,2023 | 18:20

డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌ అందిస్తున్న మరో వెబ్‌ సిరీస్‌ ‘వధువు’. అవికా గోర్‌, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీఎఫ్‌ బ్యానర్‌లో శ్రీకాంత్‌…

‘ఈగల్‌’ నయా లుక్‌

Nov 24,2023 | 18:01

రవితేజ నటిస్తోన్న ‘ఈగల్‌’ చిత్రం నుండి తాజాగా చిత్రబృందం రవితేజ కొత్త లుక్‌ని విడుదలచేసింది. సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుపమపరమేశ్వరన్‌…

‘డబుల్‌ ఇస్మార్ట్‌’కీ మణిశర్మ

Nov 24,2023 | 17:56

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజరు దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర మ్యూజిక్‌…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

Nov 24,2023 | 19:02

తిరుపతి: ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.తిరుపతి జిల్లాలో శుక్రవారం…

తెనాలిలో నలుగురు చిన్నారులు అదృశ్యం

Nov 24,2023 | 18:13

వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు ప్రజాశక్తి-తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నలుగురు పిల్లలు అదృశ్యం కలకలం రేపింది.…

“వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

Nov 24,2023 | 17:27

డిసెంబర్ 8 నుంచి వధువు స్ట్రీమింగ్ సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”.…

విజ‌య్‌ భాస్క‌ర్ ద‌ర్శ‌క్వంలో ‘ఉషా ప‌రిణ‌యం’ ప్రారంభం

Nov 24,2023 | 17:32

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి…

శ్రీవారి దర్శనానికి ఫిబ్రవరి నెల కోటా విడుదల.. గంట వ్యవధిలోనే టికెట్లు పూర్తి

Nov 24,2023 | 16:45

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి.…