కారులో మంటలు చెలరేగి కాలిపోయిన నోట్ల కట్టలు
వరంగల్: ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు…
వరంగల్: ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు…
పాలకుర్తి: తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో…
తెలంగాణ: ‘తెలంగాణలో పదేళ్లుగా సాగింది సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదు ..అవినీతి,దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన” అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్పై వైఎస్సార్…
తెలంగాణ: క్రింది స్థాయి ఈశాన్య, ఆగేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తున్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక…
అనంతపురం : భారీ సైబర్ మోసాన్ని అనంతపురం పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ ఉద్యోగాల పేరిట యువతకు సైబర్ నేరగాళ్లు రూ.35 కోట్లకు టోకరా వేశారు. ఈ కేసుకు…
అమరావతి: హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.…
ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపలం సచివాలయం పరిధిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు. బస్సుకు అడ్డంగా కారు ఉందని తీయమని బస్సు…
హైదరాబాద్: మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో 2030కల్లా ఒలింపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతామనితెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో శుక్రవారం క్రెడారు ఆధ్వర్యంలో జరిగిన…
మంచిర్యాల: ఐదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గన్నారు. ఈ…