లేటెస్ట్ న్యూస్

  • Home
  • కాంగ్రెస్‌ వస్తే రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ : మంత్రి కేటీఆర్‌

లేటెస్ట్ న్యూస్

కాంగ్రెస్‌ వస్తే రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ : మంత్రి కేటీఆర్‌

Nov 23,2023 | 15:38

తెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌యే తమ ప్రధాన ప్రత్యర్థి అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. అయితే, చివరకు గెలిచేది…

రఘునందన్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు: రేవంత్‌ రెడ్డి

Nov 23,2023 | 15:30

దుబ్బాక: బిజెపి నేత రఘునందన్‌రావుకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. విజయభేరి యాత్రలో భాగంగా దుబ్బాకలో నిర్వహించిన…

అందుబాటులోకి ఐఆర్‌సీటీసీ సేవలు

Nov 23,2023 | 15:26

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ సేవల్లో గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక…

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

Nov 23,2023 | 15:22

అమరావతి: ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో నవంబర్‌ 26 నాటికి…

ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు..

Nov 23,2023 | 15:14

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్త్రుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్‌ కమిషన్‌.. తాజాగా…

గచ్చిబౌలిలో రూ.5కోట్ల నగదు పట్టివేత

Nov 23,2023 | 15:09

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటానికల్‌ పార్కు నుంచి చిరాక్‌ పబ్లిక్‌…

గంజాయి నిర్మూలనకు స్పెషల్‌ పార్టీ వేయాలి: వి శ్రీనివాసరావు

Nov 23,2023 | 15:05

విజయవాడ: గంజాయికి యువత అలవాటుపడుతోంది.. గంజాయి చలామణి చేసే వారికి సపోర్టు ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో…

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు

Nov 23,2023 | 14:53

అమరావతి: ఆస్ట్రేలియా – టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ గురువారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు…

బీసీ కులగణన పేరిట వైసిపి భారీ మోసం: కొల్లు రవీంద్ర

Nov 23,2023 | 14:48

అమరావతి: బీసీ కులగణన పేరిట వైసిపి ప్రభుత్వం భారీ మోసానికి తెరలేపిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్లాక్‌మెయిల్‌ చేసి బీసీలకు అందే…