లేటెస్ట్ న్యూస్

  • Home
  • దొడ్డిదారిన తరలించడం చట్ట విరుద్ధం : వి.శ్రీనివాసరావు

లేటెస్ట్ న్యూస్

దొడ్డిదారిన తరలించడం చట్ట విరుద్ధం : వి.శ్రీనివాసరావు

Nov 24,2023 | 13:39

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల…

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్‌.. హైకోర్టులో యూట్యూబర్‌ నాని హాజరు

Nov 24,2023 | 12:58

విశాఖ : విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్‌ చేరింది. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్‌, లోకల్‌బాయ్…

IRR Case : చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : హైకోర్టు

Nov 24,2023 | 12:15

అమరావతి : ఐఆర్‌ఆర్‌ కేసుకు సంబంధించి … టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కేసులో…

రాహుల్‌ గాంధీ ఓ ఫైటర్‌ : సుప్రీయా సూలే

Nov 24,2023 | 11:55

పూణె  :  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓ ఫైటర్‌ అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) ఎంపి సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల సంఘం…

ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్టు

Nov 24,2023 | 11:50

ప్రజాశక్తి-అనంతపురం : అమాయక ప్రజలను వంచించి దుబాయ్ వరకు లావాదేవీలు కల్గిన సైబర్ నేరగాళ్ల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అయితే సైబర్ నేరాలలో ఆరితేరిన…

ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు : నలుగురికి తీవ్రగాయాలు

Nov 24,2023 | 11:50

విశాఖ : ఇంట్లో వంట గ్యాస్‌ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో…

సంగం డెయిరీలోకి వెళ్లేందుకు పోలీసుల యత్నం : అడ్డగించిన సిబ్బంది

Nov 24,2023 | 11:16

గుంటూరు : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమకు రావల్సిన బకాయిలను అడగడానికి కొందరు రైతులు ఈ నెల 15వ…

మన్యంలో ముసురు… రైతులు పరుగులు

Nov 24,2023 | 11:10

ప్రజాశక్తి-మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో రైతుల పోలాల వద్దకు పరుగులు తీశారు. చేతికొచ్చిన వరి పంట…

అరుణాచల్‌లో మ్యూజిక్‌ ఫ్రాగ్‌

Nov 24,2023 | 10:59

ఈటానగర్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో శాస్త్రవేత్తలు ‘మ్యూజిక్‌ ఫ్రాగ్‌’ అనే కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఆడ, మగ…