దొడ్డిదారిన తరలించడం చట్ట విరుద్ధం : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల…
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల…
విశాఖ : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ చేరింది. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్బాయ్…
అమరావతి : ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి … టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కేసులో…
పూణె : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఫైటర్ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎంపి సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల సంఘం…
ప్రజాశక్తి-అనంతపురం : అమాయక ప్రజలను వంచించి దుబాయ్ వరకు లావాదేవీలు కల్గిన సైబర్ నేరగాళ్ల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అయితే సైబర్ నేరాలలో ఆరితేరిన…
విశాఖ : ఇంట్లో వంట గ్యాస్ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో…
గుంటూరు : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమకు రావల్సిన బకాయిలను అడగడానికి కొందరు రైతులు ఈ నెల 15వ…
ప్రజాశక్తి-మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో రైతుల పోలాల వద్దకు పరుగులు తీశారు. చేతికొచ్చిన వరి పంట…
ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో శాస్త్రవేత్తలు ‘మ్యూజిక్ ఫ్రాగ్’ అనే కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఆడ, మగ…