లేటెస్ట్ న్యూస్

  • Home
  • త్వరలో కొత్త బీమా ప్లాన్లు

లేటెస్ట్ న్యూస్

త్వరలో కొత్త బీమా ప్లాన్లు

Nov 24,2023 | 10:37

రెండంకెల వృద్ధి లక్ష్యం ఎల్‌ఐసి ఛైర్మన్‌ సిద్ధార్థ న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైప్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) వచ్చే కొన్ని నెలల్లో 3 లేదా…

సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి ఫాతిమా బీవి కన్నుమూత

Nov 24,2023 | 09:56

కొల్లాం : సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జి, తమిళనాడు మాజీ గవర్నర్‌ జస్టిస్‌ ఎం ఫాతిమా బీవి గురువారం తుది శ్వాస విడిచారు. 96 ఏళ్ల ఫాతిమా…

చదువులకు ఊతమిచ్చేందుకే నిబంధనలు

Nov 24,2023 | 09:49

కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద 10,511 జంటలకు రూ 81.64 కోట్లు విడుదల బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేసిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…

బిజెపిని తిరస్కరిద్దాం.. విద్యను కాపాడుకుందాం

Nov 24,2023 | 10:49

న్యూఢిల్లీ : బిజెపిని, జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఇపి)ని తిరస్కరిద్దాం..విద్యా, ఉపాధి రంగాలను కాపాడుకుందాం అనే నినాదంతో భారత ఐక్య విద్యార్థి (యునైటెడ్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఇండియా…

ఆర్థిక అక్రమాలపై సిఎంసహా 41 మందికి హైకోర్టు నోటీసులు

Nov 24,2023 | 09:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక అవకతవ కలకు పాల్పడుతోందని, ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని వైసిపి…

గవర్నర్‌ అసెంబ్లీని వీటో చేయలేరు – ఎన్నికైన ప్రతినిధులదే నిజమైన అధికారం : సుప్రీం కోర్టు తీర్పు

Nov 24,2023 | 09:14

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లులకు ఆమోదాన్ని నిలిపివేయడంతో గవర్నర్‌ శాసనసభను వీటో చేయలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్‌ బిల్లుకు ఆమోదాన్ని నిలుపుదల చేయాలని…

టార్గెట్‌ ప్రకాష్‌ రాజ్‌ – ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు

Nov 24,2023 | 08:53

– పోంజీ స్కీమ్‌ కేసులో విచారణకు రావాలని ఆదేశం న్యూఢిల్లీ : ప్రతిపక్షాల నేతలు, ప్రశ్నించే గళాలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శలు…

గొడ్డు చాకిరీ

Nov 24,2023 | 08:21

సెంటు భూమి కూడా లేని పేదలు సైతం పశు పోషణకు ప్రాణం పెట్టారు. గిట్టుబాటు కాకపోయినా పాడి ఆహార భద్రత ఇచ్చేది. అందుకు పల్లెలు పడరాని పాట్లు…

రిజర్వేషన్ల అమలులో బిజెపి విఫలం- ఉక్కు దీక్షల్లో బిసి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు

Nov 23,2023 | 21:11

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) దేశంలో రిజర్వేషన్లను అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని బిసి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ఎ.వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌…